Saturday 27 April 2013

లుంగీ పంచె - బెర్ముడాస్

కొన్నాళ్ల క్రితం వరకూ మధ్య తరగతి తెలుగు వారు మగవారు ఇంట్లో ఉంటె పాంట్లు వేసుకొంటే సుఖంగా ఉండదని నైట్ డ్రెస్ అంటే లుంగీలు కట్టుకొనేవారు. లుంగీలని గోదావరి జిల్లాలో లుంగీ పంచె అని పిలుస్తారు.   ఈ లుంగీ పంచె  అనే పదాన్ని పట్టుకొని నన్ను నా  భార్య, నా  పెద్ద బావమరిది వెక్కిరించెవారు.  ఆ తరువాత నా బావమరిది కూడా గోదావరి జిల్లాలో పెరిగిన పిల్లని పెళ్లి చెసుకొన్నాడు . ఆ అమ్మాయి కూడా  ఆవిధంగానే లుంగీ పంచె అనేసరికి నా గోదావరి యాసకి కాస్త తోడూ దొరికినట్లై ఆ అమ్మాయి, నేను నా భార్యని, బావమరిదిని కృష్ణా జిల్లా యాసని వెక్కిరించేవారం.   ఆ తరువాత కొద్ది కాలానికి లుంగీలు పోయి లాల్చీ పైజామాలు వచ్చాయి.  ఆ తరువాత వాటి ఖరీదు ఎక్కువ అవడం తో  అమెరికా నుండి కొత్తగా దిగుమతి ఐన చెడ్డీలు రాజ్యమెలుతున్నాయి. ఈ చెడ్డీలని ముద్దుగా బెర్ముడాస్ అని పిలుస్తున్నారు.

మానవుడి తొడలు అప్పుడప్పుడు మిగిలిన అంగాలు కనిపించే విధంగా ఉండే ఈ చెడ్డీలు/బెర్ముడాస్ మన భారతీయులకి  కొత్తవి కాదు. మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నిక్కర్లు వేసుకోనేవారం. ఆ తరువాత ఇంటికి వచ్చాక మళ్లీ మరియొక నిక్కర్ తొడుక్కొని వాటిని మార్చేవారం. కానీ మా చుట్టాల్లో ఒక కుటుంబం వారు పిల్లలు స్కూళ్ళ నుండి ఇంటికి తిరిగి వచ్చాక చారల చెడ్డీలు ధరించి కూర్చొనే వారు. అటువంటి ఇంకొక చెడ్డీ మా మామయ్యా గారూ తొడుక్కొని కూర్చొనే వారు. మేము నవ్వెవాళ్ళం వాళ్ల  ఇంటి డ్రెస్ కోడ్ ని చూసి. కానీ ఆ రోజులలోని చెడ్డీల సంస్కృతి అమెరికా పుణ్యమా అని మళ్ళీ గత పది, పదిహేను సంవత్సరాల నుండి ఈ చెడ్డీ వీరులని చూస్తూ ఉంటె నా చిన్నతనం గుర్తుకు వచ్చి నవ్వు వస్తూ ఉంటుంది. నాకుగా మాత్రం ఇంటిలో ఉన్నప్పుడు లుంగీలోనే హాయి ఉన్నదనిపిస్తుంది.  

Thursday 1 November 2012

తెలంగాణలో కాపు కులస్తుల మీద జరుగుతున్న కుట్ర

కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా మీద టీఆరెస్, దాని బాకా అయిన నమస్తే తెలంగాణా పత్రిక ఎడిటర్, ఘంటా చక్రపాణి, కోదండం మొదలైన వారు దాడి చేయడానకి కారణం రాష్ట్రంలో కాపుల శాతం మిగిలిన అన్ని కులాల కన్నా అధికం. కాపులు కనుక ఐకమత్యంగా ఉంటే కనుక మన టీఆరెస్ మరియూ వారి సీటు వెనకాల మూతలు మోసే అల్లం, కోదండం, ఘంటా చక్రపాణిల ఆటలు సాగవు. ఇక పవన్ కళ్యాణ్ కాపు కులస్తుడు. తెలంగాణా కాంగ్రెస్ లో కాస్త పేరున్న నాయకులు వాళ్ల...
ు ఎటువంటి వారైనా కాపులే లేదా ముదిరాజ్ కులస్తులు. ఉదాహరణకి కే కేశవరావు, ధర్మపురి శ్రీనివాస్, వీ. హనుమంత రావు, పొన్నాడ లక్ష్మయ్య. ఇంక కోస్తా జిల్లాలలో కృష్ణ, గుంటూరు తప్ప మిగిలిన జిల్లాలలో కాపుల ప్రాబల్యం ఎక్కువ. ఇంక తెలంగాణా లో వెలమలు తక్కువ. రెడ్లు ఎక్కువ. ఈ అల్లం నారాయణ(పెరికే కులస్తుడు), ఘంటా చక్రపాణి(పంబల కులస్తుడు), కేసీఆర్ (వెలమ), కోదండ రాం (రెడ్డి పేరుని మాత్రమె త్యాగం చేసిన మహానుభావుడు), aనాగం (రెడ్డి). వీళ్ళందరికీ కాపులు ఏకమైతే తమ ఆధిపత్యాన్ని కోల్పోతామనే భయం. అందుకే వారిని సంఘటితం కాకుండా వీళ్లు చాలా పాటు పడుతున్నారు. ఒక వేళ కాపులు, బలిజ, ముదిరాజ్, ఇంటి, ఒంటరి, తూర్పు కాపు అనే ఈ కులస్తులు ఒక్కటైతే తమ బతుకు బస్ స్టాండ్ అని తెలుసు. అందుచేత పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలని బాన్ చేయిస్తే లేదా అడ్డుకోగాలిగితే కాపులమీద విజయం సాధించినట్లే నని వీరి భ్రమ. ఈ విధమైన కుట్రలు మన వెలమ దొరగారికి, నాగం గారికి కొత్తవి కాదు కదా. వీళ్లకి వంత పాడడానికి అల్లం లాంటి తబలా వాయిద్యగాల్లు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. అందుచేత ప్రియమైన కాపు కులస్తులారా వీరి కుట్రల్ని తిప్పికొట్టండి.
 

Friday 28 September 2012

టీ ఉద్యమం లో అగ్రకులాహంకారం - బడుగుల తిరుగుబాటు.

మహాభారత యుద్ధం తరువాత యాదవుల ప్రాబల్యం పెరిగి వాళ్ల ఆగడాలు పెచ్చుమీరి శ్రీ కృష్ణుని, రుక్మిణీ దేవిని, నారదమహర్శిని కూడా అపహాస్యం చేసేంతగా ఎదిగిపోయారు. ఆఖరికి ముసలం పుట్టిన తరువాత వాళ్ళల్లో వాళ్లే తన్నుకొని చచ్చి కుల నాశనాన్ని చేసుకోనారు. కానీ మన తెలంగాణావాదులు తెలంగాణా రావడం బహుదూరం, ఈ లోపులోనే కుల ముసలం పుట్టి అగ్రకులాహంకా రం తో బడుగుల తిరుగుబాటు మొదలైంది. ఇంక తెలంగాణా గురించి మరిచిపోయి బడుగుల ఉద్దారణకి పాటుపడితే రెడ్డి, వెలమల ఆధిపత్యం తగ్గి ప్రజలు సుఖంగా బతుకుతారు. దానికి నిదర్శనమే సూర్యా దినపత్రికలోని ఈ వార్త.

:.పగ్గాలు గుంజుకుందాం! - Surya .:
పగ్గాలు గుంజుకుందాం!
pagga
 

(సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్‌):తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ సరెైన దిశలో నడిపించడం లేదని ప్రజా యుద్ధనౌక గద్దర్‌ భావిస్తున్నారా? ఉద్యమం పేరుతో కేసీఆర్‌ కుటుంబరాజ్యం సాగిస్తున్నారని అసం తృప్తితో ఉన్నారా? కోదండరామిరెడ్డి ఉద్యమనీతి పాటించడం లేదని ఆగ్రహంతో ఉన్నారా? సెప్టెం బర్‌ 30న కోదండరామిరెడ్డి నేతృ త్వంలో ఇచ్చిన మార్చ్‌ ఫాస్ట్‌ వల్ల లక్ష్యసాధన కాదని భావిస్తున్నారా? ఇప్పటివరకూ వెలమ-రెడ్డి కులాల చేతుల్లో ఉన్న తెలంగాణ ఉద్యమ సారథ్యపగ్గాలు ఇకపెై బడుగులు గుంజుకోనున్నారా? ... సామాజిక తెలంగాణ ఓబీసీ జేఏసీ నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రజాగాయకుడు గద్దర్‌, ఇతర బడుగు నేతలు చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఈ అనుమానం తలెత్తక మానదు. తెలంగాణ ఉద్యమ పథం సరెైన దిశలో సాగేలా కేసీఆర్‌ వ్యవహరించడం లేదన్న అసంతృప్తి, ఆగ్రహం చాలా కాలం నుంచి గద్దర్‌లో ఉంది. అయితే దానిపెై తాను చేసే వ్యాఖ్యల వల్ల అది తెలంగాణను వ్యతిరేకిస్తున్న సీమాంధ్రులకు లబ్థి చేకూరుస్తుందన్న భావనతో, ఆయన ఇటీవలి కాలంలో ఎక్కడా కేసీ ఆర్‌ను విమర్శించకుండా సహనం వహిస్తున్నారు.

Telaఉద్యమ పరిణామాలు, స్వరూపాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. మార్చ్‌కు అనుమతి ఇవ్వాలని ఉద్యమ నేతగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ అందరినీ కలసి ఒత్తిడి చేశారు. అయితే, తెలంగాణ మార్చ్‌, ఉద్యమాన్ని నడిపిస్తున్న కేసీఆర్‌, కోదండరామిరెడ్డి తీరుపెై మాత్రం గద్దర్‌ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారన్న విషయం మరోసారి వెల్లడయింది. సామాజిక తెలంగాణ ఓబీసీ జేఏసీ కన్వీనర్‌ కస్తూరి జయప్రసాద్‌ తెలంగాణ ఉద్యమ యోద్ధ కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా నిర్వహించిన రౌండ్‌టేబుల్‌కు బీసీ, ఎస్సీ ఉద్యమ నేతలు హాజరయిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో, గద్దర్‌ చేసిన వ్యాఖ్యలు కేసీఆర్‌ నాయకత్వంపెై ఆయన ఏ స్థాయిలో అసంతృప్తితో ఉన్నారన్నది స్పష్టం చేశాయి. ‘కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టేందుకు కొండా లక్ష్మణ్‌బాపూజీ తన జలదృశ్యంలోని ఇంటిని ఇచ్చారు. ఆలాంటి మహానుభావుడు మరణిస్తే కేసీఆర్‌ ఎందుకు రాలేదు? చావుకు రాని కేసీఆర్‌ ఇక ఢిల్లీలోనే ఉంటే బాగుంటుంది. కొడుకుకు ఎమ్మెల్యే, కూతరుకు బతుకమ్మ, అల్లుడుకు అండర్‌గ్రౌండ్‌ పనులు అప్పచె ప్పార’ని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కోదండరామ్‌ ఏ ఉద్యమనీతి ప్రకారం తెలంగాణ మార్చ్‌ నిర్వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

paggalu‘అటు దూకితే నీళ్లు, ఇటు దూకుతే కాళ్లు విరుగుతాయ్‌. మరి ఇదేం ఉద్యమ స్వరూపమో ఆయనకే తెలియాలె. ఇళ్ల దగ్గరే భార్యాపిల్లలతో ఒక రౌండ్‌కొట్టి వస్తే మార్చ్‌ ఫాస్ట్‌ అయిపోతది. అయినా ట్యాంక్‌బండ్‌ దగ్గర ఎందుకు? ల్యాంక్‌హిల్స్‌, రామోజీ భూములపెై ఎందుకు మార్చ్‌ ఫాస్ట్‌ పెట్టడం లేదు? ఈ మార్చ్‌ ఫాస్ట్‌ అవకాశవాద ఎత్తుగడ. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయ’న్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న అగ్రకులాల నాయకత్వంపెైనా ఆయన నిప్పులు చెరిగారు. అయితే అదే సమయంలో బడుగు బలహీనవర్గాల ఉద్యమానికి ప్రజలు ఎందుకు సహకరించడంలేదో ఓసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని బడుగు నేతలకు చురకలు అంటించారు. సైద్ధాంతిక లోపాలు చక్కదిద్దుకుంటేనే ఇవి సమసిపోయతాయన్నారు. కాగా చాలాకాలం నుంచి కేసీఆర్‌పెై విమర్శలకు దూరంగా ఉన్న గద్దర్‌, మళ్లీ చాలాకాలం తర్వాత ఆయనపెై విమర్శలు ఎక్కుపెట్టడం చర్చనీయాంశమయిం ది. గద్దర్‌ నాయకత్వంలో తెలంగాణ సాధించేందుకు బడుగు బలహీన వర్గాల ఉద్యమ సంఘాలు, జాక్‌లు కలసి రావాలన్న వాదన మళ్లీ తెరపెైకొచ్చింది.

కేసీఆర్‌ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఢిల్లీలో కూర్చుని కాంగ్రెస్‌ రాజకీయ బేరసారాలు సాగిస్తూ, ఉద్యమాన్ని కాంగ్రెస్‌కు తాకట్టుపెడుతున్నం దున, ఇకపెై కేసీఆర్‌ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించవద్దని సామాజిక తెలంగాణ ఓబీసీ జేఏసీ కన్వీనర్‌ కస్తూరి జయప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఉద్యమ నాయకత్వాన్ని అనుభవిస్తున్న అగ్రకు నేతలను పక్కకుతప్పించి, బడుగు బలహీనవర్గాలు పగ్గాలు అందుకోకపోతే, తెలంగాణ వచ్చినా మళ్లీ అగ్రకులాల చేతుల్లో కష్లాలు అనుభవించవలసిందేనని స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ ఓబీసీ జేఏసీని మరింత పటిష్ఠం చేస్తామని, ఉద్యమపగ్గాలు అగ్రకులాల నుంచి తప్పించడమే తమ లక్ష్యమన్నారు. టీపీఎఫ్‌ ఉపాధ్యక్షుడు వేదకుమార్‌, ప్రొఫెసర్‌ సింహాద్రి, వెంకటనారాయణ, అడికె గోపాలకిషన్‌, దాస్యం ఉదయభాస్కర్‌ తదితరులంతా.. అగ్రకులాల నేతృత్వంలో జరిగే ఉద్యమాల్లో రాజకీయ స్వార్థం ఉందని, అందుకే ఉద్యమానికి బడుగులు నేతృత్వం వహించాలని పిలుపునిచ్చారు.

Tuesday 11 September 2012

Delhi Darbar hosts high T

Delhi Darbar hosts high T | Deccan Chronicle#comment-129610

Delhi Darbar hosts high T

No one seems to have a clue where the separate statehood issue is heading at this juncture. While the TRS chief, Mr K. Chandrasekhar Rao, is camping in New Delhi apparently for deliberations with the Congress leaders regarding a favourable announcement by the month end, Union ministers Sushilkumar Shinde and Mr Ghulam Nabi Azad have categorically stated that nothing’s going to happen in the near future.
The TRS and other pro-Telangana bodies hope that UPA will take a positive decision on Telangana despite the non-committal attitude of the Union ministers. They say that the final decision lies with the UPA chairperson, Mrs Sonia Gandhi, and the ministers’ statements were “inconsequential”. TRS is of the opinion that Mr Shinde’s comments were distorted by a section of the media and could not be construed as “UPA policy”.
While Mr Chandrasekhar Rao has not commented on the issue yet, it has drawn a strong rebuke from other TRS leaders, the BJP and other T- supporters. “Mr Shinde is talking like a Seemandhra leader. He should know about the Telangana issue before making such statements. Accelerated development is possible only through smaller states,” said TRS Floor leader in Assembly Mr Etela Rajender. TRS deputy Floor leader Mr T. Harish Rao said Congress will be buried in Telangana if the UPA denied a T-state. “No one can stop the creation of Telangana,” he said.

My Comment:
Have you ever heard "Ajanda Jambooka Nyaayam". Currently, Mr. KCR is doing the same job like Jambooka waiting for favourable decision on bifurcation of Telangana. Thoug the Cabinet Ministers Ghulam Nabi Azad and Susheel Kumar categorically denied any decision could be taken at this juncture, Mr. KCR is not will to come back to Delhi. His nephew Mr. Harish said as if he were the judge of Telangana issue.

Saturday 1 September 2012

వెఱ్ఱి వేయి విధాలు

వెఱ్ఱి వేయి విధాలు అని అందరూ వినే ఉంటారు మీరు ఈ వార్తని చదివితే అది నిజమని అర్థమవుతుంది. ఇంకా నయం ఆ రైతు తాను ఒక్కడే గుండు గేయిన్చుకొన్నాడు. మిగిలిన వాళ్లకి కూడా కొట్టించి అలాగే ఉండమనలేదు. దీనికి సంబంధించిన లంకే, మరియూ పూర్తి పాఠం కింద ఇవ్వడం జరిగింది.
తెలంగాణ వచ్చే వరకు గుండుతోనే...
జగిత్యాలటౌన్‌, మేజర్‌న్యూస్‌ ః ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు తాను గుండుతోనే ఉంటానని ఓ రెైతు ప్రతిజ్ఞ చేశాడు. జగిత్యాల మండలం మోతె గ్రామానికి చెందిన తునికి పెద్ద గంగారాం అనే రెైతు తాను ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పడే వరకు గుండుతోనే ఉంటానని ఆదివారం గుండు గీయించుకొని శపథం చేశాడు. కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్‌ 9 ప్రకటనకు కట్టుబడి ఉండి పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని గంగారాం డిమాండ్‌ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాన్చుడు దోరణి వల్లనే తెలంగాణలో 830 మంది యువకులు బలిదానం చేందారన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.


Surya Telugu Daily Telugu News Paper Online edition published from Andhra Pradesh, India, Andhra news, Andhra Pradesh Politics, India news, Telugu Literature, Telugu Cinema news, Analysis, Hyderabad news, Andhra , Telugu Culture and Tradition, etc

Wednesday 29 August 2012

బొగ్గు బుక్కే కుట్ర! Namasthe Telangana - Telugu News

బొగ్గు బుక్కే కుట్ర!
Namasthe Telangana - Telugu News

ఈ థర్డ్ రేట్ బొగ్గు థర్మల్ ప్రాజెక్టులలో తగలేయ్యడానికి తప్పించి దేనికీ పనికిరాని దాని గురించి నమస్తే తెలంగాణా లోని ఏడుపు చూడండి. పోనీ సదరు వ్యాస కర్తకి ఏమైనా అక్కడి నిల్వలు ఎంతకాలం ఉంటాయో, ఓపెన్ కాస్త మైనింగ్ అంటే అవగాహన ఏమైనా ఉందా అంటే ఆయన కూడా నాలాగే ఈ విషయంలో ఒక అనామకుడు. కానీ ఏడుపు మాత్రం కొండంత.
 
opencost-ఓసీలతోనే సింగరేణిని నడిపిస్తారా?
-సింగరేణికి 150 ఏళ్ల జీవితకాలం.. 60 ఏంళ్లకే ఖతం చేస్తారా?
-ఇప్పటికే శ్మాశానంలా 150 పల్లెలు
-ఇంకెన్ని వందల పల్లెల్ని నాశనం చేస్తారు?
-కేంద్రమంత్రి ప్రకటనపై తెలంగాణ నిప్పులు

(టీ మీడియా, కోల్‌బెల్ట్ ప్రతినిధి):రానున్న అరవై ఏళ్లలో




సింగేణిలో ఇక బొగ్గు ఉండదని కేంద్ర బొగ్గు శాఖమంత్రి ప్రకాశ్ జైస్వాల్ చేసిన ప్రకటనపై తెలంగాణ ప్రాంతంలో, ప్రత్యేకించి సింగరేణి గనుల ప్రాంతంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి సింగరేణికి మరో 150 ఏళ్ల జీవితకాలం ఉన్నప్పటికీ.. ఓపెన్‌కాస్టు విధానాలతో వేగంగా తవ్వేసి, ఇక్కడి వనరులను దోచుకుపోయేందుకు సీమాంధ్ర పాలకులు చేస్తున్న కుట్రలో భాగంగానే కేంద్ర మంత్రి ప్రకటనను చూడాలని తెలంగాణవాదులు అంటున్నారు. 124 సంవత్సరాల సింగరేణిలో ఇప్పటివరకు తవ్వి తీసిన బొగ్గు 700 నుంచి 750 మిలియన్ టన్నులు దాటలేదు. ఈ ప్రాంతం నుంచి బొగ్గు సంపద పెద్ద ఎత్తున తవ్వి తీస్తున్నారు. ఏయేటికాయేడు ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకుంటూ పోతున్నారు. గత 20 సంవత్సరాలలో బొగ్గు వార్షిక ఉత్పత్తి మూడు రెట్లు పెరిగింది. ఇట్లా తవ్వి తీసిన బొగ్గు ఈ ప్రాంత ప్రజలకు చెందటం లేదన్నది ఒక అంశమైతే.. ఈ ప్రాంత బొగ్గు శాశ్వతంగా ఈ ప్రాంతానికి చెందకుండా చేసే కుట్రలను ఆంధ్ర వలసపాలకులు పెద్ద ఎత్తున అమలు జరుపుతున్నారన్నది మరో ఆరోపణ.

2000-2001లో 30.27 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగితే అది 2010-11 నాటికి 52.2 మిలియన్ టన్నులకు పెరిగిందంటే సంపదను ఎలా అత్యంత వేగవంతంగా తరలించుకుపోయే కుట్ర సాగుతుందో అర్థం అవుతుంది. ఇంకా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలోని గోదావరితీరంలో 9 వేల మిలియన్ టన్నుల నిల్వలున్నట్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రకాశ్ జైస్వాల్ రాజ్యసభలో ప్రకటించారు. 52 మిలియన్ టన్నుల ఉత్పత్తి ప్రతియేటా జరుగుతుందని, ఇదే స్థాయిలో ఉత్పత్తి జరిగితే 60 ఏండ్ల దాకా సింగరేణి మనుగడ ఉంటుందని ప్రకటించారు. 60 ఏండ్ల తర్వాత సింగరేణి ఉండదని దాదాపు ఆయన చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం మూడు వందల మీటర్ల లోతులోకి వెళ్ళి ఉత్పత్తి చేస్తున్నారు. 9 వేల మిలియన్ టన్నుల బొగ్గు నిల్వ ఉన్నట్లు దాన్ని అన్వేషణ విభాగం గుర్తించినట్లు ఆయన ప్రకటించారు. అంటే వీలైనంత త్వరగా బొగ్గును ఓపెన్‌కాస్టు గనుల ద్వారా తవ్వేయాలనే కుట్రతో యాజమాన్యం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఓపెన్‌కాస్టు గనుల వల్ల సుమారు 150 పల్లెలు స్మశానంలా మారాయి. పల్లెల ఉనికి లేకుండా పోయింది.

పర్యావరణ పరిరక్షణ పత్తాలేదు. పెద్ద ఎత్తున జీవన విధ్వంసం జరిగింది. మరోసారి ఆదే కొనసాగించడం కోసం దాదాపు 150 ఏండ్లున్న సింగరేణి జీవితకాలాన్ని 60 ఏండ్లుగా అవలీలగా కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రకటించేశారన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. వాస్తవానికి భూగర్భ గనుల నుంచి గుర్తించిన దానిలో కేవలం 33 శాతాన్నే వెలికితీస్తారు. అదే ఓపెన్‌కాస్టు అయితే 90 శాతం నుంచి 100 శాతం బొగ్గును వెలికితీస్తారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో మొత్తం ఓపెన్‌కాస్టు గనులే ఉంటాయా? అనే అనుమానం కలగక మానదు. ఇలా ఇంకెన్ని పల్లెల్ని నాశనం చేస్తారు? ఇంకా తెలంగాణలో ఇంకెంత జీవన విధ్వంసాన్ని కొనసాగిస్తారు? అనేది అంతు చిక్కని విషయంగా మారింది.

ఇంత జరుగుతున్నా చీమకుట్టినట్లయినా లేకుండా ఉంటున్నారన్న అప్రతిష్టను ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు మూటగట్టుకుంటున్నారు. 36 భూగర్భ గనులు, 15 ఓపెన్‌కాస్టు గనులు ప్రస్తుతం సింగరేణిలో కొనసాగుతుండగా 2016-17 నాటికి ఆరు ఓపెన్‌కాస్టు గనులు రానున్నాయి. వాటి పనులు వేగంగా సాగుతున్నాయి. జేవీఆర్ ఓసీ 2, కిష్టారం ఓసీ, మణుగూరు ఓసీ, డోర్లి ఓసీ 2, ఆర్కే ఓసీ, ఆర్‌జీ ఓసీ 3 ఫేజ్ 2 మాత్రమే కాకుండా ఇటీవల బోర్డ్ అప్రూవ్ చేసిన మందమర్రి ఓసీ (కేకే ఓసీ) ఉన్నాయి. ఇంతేకాకుండా భవిష్యత్తులో 2016 నాటికి మూతపడనున్న జీడీకే 8ఏ, కేకే 2, 21 ఇంక్లైన్ ఇల్లందు, జీడీకే 8, పీకే 1 మణుగూరు, జీడీకే 10ఏ, జీడీకే 7 ఎల్‌ఈపీ, ఆర్కే 1ఏ మందమర్రి, ఆర్కే 8 ఎస్‌ఆర్‌పీ లాంటి తొమ్మిది భూగర్భ గనులను కూడా భవిష్యత్తులో ఓసీల కింద మార్చేయనున్నారు.

ప్రస్తుతం దీనికి సింగరేణిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఓపెన్‌కాస్టులు రావు, భవిష్యత్తు అంతా భూగర్భ గనులదే ఉంటుంది అని ఓ వైపు సింగరేణి యాజమాన్యం ప్రకటిస్తూ ఉండగా ఆ ప్రకటనలన్నీ వట్టి బూటకాలేనని, వీలైనంత త్వరగా తెలంగాణ ప్రాంతంలోని సింగరేణిలో గల బొగ్గు సంపదను తరలించుకుని పోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉన్నదని కేంద్ర మంత్రి ప్రకటన స్పష్టం చేస్తున్నది. దీనిపై సింగరేణి ప్రాంతంలోని కార్మికులు, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సింగరేణిలో 150 మిలియన్‌ల నుంచి 200 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను అన్వేషణ విభాగం గుర్తిస్తూ వస్తోంది. 300 నుంచి 350, 400 మీటర్ల వరకు లోతుకు వెళ్ళి ఈ బొగ్గును గుర్తిస్తోంది. మరో 500 నుంచి 600 మీటర్ల వరకు కూడా అదే విధంగా వెయ్యి మీటర్ల లోతుకు కూడా వెళ్ళడానికి అవకాశాలు లేకపోలేదు. రోజురోజుకూ టెక్నాలజీ పెరుగుతున్నందున ఆ దిశన ఆలోచించాల్సి ఉందని బొగ్గు అన్వేషణ విభాగం నిపుణులు పేర్కొంటున్నారు.

124 ఏండ్లలో కేవలం 700 నుంచి 750 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయగా తొమ్మిది వేల మిలియన్ టన్నుల బొగ్గును 60 ఏండ్లలో తీసేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడం చిన్న విషయం కాదని సింగరేణి నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో కచ్చితంగా ఓసీలవైపే మొగ్గు చూపుతున్నారనడానికి ఇది రుజువుగా పేర్కొనవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా ఓసీలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలు మరింత బలంగా వీటిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని తెలంగాణవాదులు చెబుతున్నారు. 16 ఏండ్ల క్రితం దాకా లక్షా 16 వేలు ఉన్న కార్మికుల సంఖ్య 63 వేలకు కుదించుకుపోవడం కూడా ఇందులో భాగమేనని అంటున్నారు. నూతన ఆర్థిక పారిక్షిశామిక విధానాలు, గ్లోబలైజేషన్ ఫలితాల ప్రభావం సింగరేణిపై ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజావూపతినిధులు సోయితో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఉద్యమకారులు అంటున్నారు. 1989-90 సంవత్సరంలో సింగరేణిని శతవార్షికోత్సవాలను జరుపుకున్నది.

అప్పుడు ప్రకటించిన ప్రణాళిక ప్రకారం భూగర్భ గనులు 45 వరకు ప్రారంభించాల్సి ఉంది. 85 వేల మందికి ఉపాధి కల్పించాల్సి ఉంది. ఆ దిశన సంస్థను ముందుకు తీసుకుపోవడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. భూగర్భ గనులు రాకుంటే రానున్న రోజుల్లో యంత్రాలతో మాత్రమే బొగ్గు ఉత్పత్తి చేసుకుంటారు. అవసరం అయితే తుపాకులు పెట్టి గనులు నడుపుకుంటారు. అందుకే ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేస్తున్నా సింగరేణి కార్మికులు తెలంగాణ ఏర్పాటు ఒక్కటే తమను, తమ ప్రకృతి సంపదను కాపాడుతుందని భావిస్తున్నారు. తెలంగాణ వస్తేనే భూగర్భ గనులు వస్తాయి, ఈ ప్రాంతంలో ఉపాధి లభిస్తుందని నిరుద్యోగులు నమ్ముతున్నారు. వారి ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రాంత ప్రజావూపతినిధులు వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించాలి.

మరో 9,300 మిలియన్ టన్నుల నిక్షేపాలు...గుర్తించే పనిలో అన్వేషణ విభాగం
సింగరేణిలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో మరో 9,300 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. అయితే వీటిని సింగరేణిలోని అన్వేషణ విభాగం తవ్వకానికి అనుకూలంగా ఉన్నాయో లేదో గుర్తించాల్సి ఉంది. ప్రతి సంవత్సరం 150 నుంచి 200 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను గుర్తిస్తున్న అన్వేషణ విభాగం ఈ పనిలో కూడా నిమగ్నమైంది. ఇప్పటికే గుర్తించిన 9 వేల మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను తవ్వేందుకు సింగరేణి సిద్ధమవుతుండగా.. మరో 9,300 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు అంతకుముందు గుర్తించిన లెక్కల ప్రకారం ఈ ప్రాంతంలోని సీనియర్ బొగ్గు శాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం ప్రకటించినమాదిరి ఎప్పటికప్పుడు ఆ రోజు వరకు లెక్కలే వారి దగ్గర ఉంటాయని, రానున్న రోజుల్లోని లెక్కలు ఉండవని సింగరేణికి మరో 150 ఏండ్లు భవిష్యత్తు ఉంటుందని ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని సింగరేణిలోని ఒక ఉన్నతాధికారి స్పష్టం చేశారు. 600 నుంచి వెయ్యి మీటర్ల లోతుకు కూడా అధునాతనమైన టెక్నిక్‌లతో బొగ్గును గుర్తించడానికి, వెలికి తీయడానికి సిద్ధమవుతున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతి యేటా 52 మిలియన్ టన్నుల బొగ్గును తీస్తున్నా లెక్క ప్రకారం ఉన్న 9 వేల మిలియన్ టన్నులు మొత్తం ఓసీలతోనే తీయడం సాధ్యమవుతుందో కాదో తెలియదు కానీ భూగర్భ గనులకే భవిష్యత్తు ఉంటుందని, వాటి ద్వారానే బొగ్గును వెలికి తీస్తారని ఆయన చెప్తున్నారు. ఏది ఏమైనా సింగరేణి ప్రాంతంలోని ప్రజలు సింగరేణికి 60 ఏండ్ల భవిష్యత్తే ఉంటుందని, అప్పటికి బొగ్గు అయిపోతుందని కేంద్ర మంత్రి చేసిన ప్రకటన సంచలనం రేకెత్తించిందంటే అతిశయోక్తి కాదు.
http://www.namasthetelangaana.com/opinion-poll.asp?id=79

Thursday 16 August 2012

టీ జే ఏ సి కన్వీనర్ నమస్తే తెలంగాణా లో చూపిన నోటి దూల

నేను ఒక వ్యాసం ఇద్దరు చచ్చినాళ్ళ కథ అని రాసినదాని మీద రాద్ధాంతం చేసిన తెలబానులు ఇప్పుడు వారి భగవద్గీత అయినటువంటి నమస్తే తెలంగాణా లో టీజే ఏ సి కన్వీనర్ ప్రాథమిక పాఠశాల స్థాయిని మించని ముద్ద 'సాని' కోదండ రామారెడ్డి కోస్తా, రాయలసీమవాసులని సంబోధించిన తీరు చూడండి. ఇంక ఆ ముద్ద 'సానిని' ఏవిధంగా సంబోదిన్చాలో  ఆలోచించండి. నమస్తే తెలంగాణా కి సంబంధించిన లంకె, పూర్తి పాఠాన్నికింద ఇవ్వడం జరిగింది.

JAC compares Seemandhra leaders with Britishers
Hyderabad, August 15 : Telangana Political Joint Action Committee Chairman Prof M Kodandaram on Wednesday called upon the Telangana people and leaders to make the Telangana March scheduled to be organized on September 30 a grand success.
Talking to media persons after hoisting the National Flag to mark the Independence Day celebrations at JAC office in MLA quarters, Kodandaram said that the Telangana leaders should take the inspiration from the struggle for independence. He said that the Telangana agitation should continue and the activists should wage a battle against the Centre, untill it announces a decision in favour of separate statehood.
“The agitation will be intensified until the Telangana region gets freed from Seemandhra rulers,” he said. The statehood agitation would remind the Telangana people of freedom struggle against the British rulers.
INN