Sunday 5 August 2012

Add new comment | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi

Add new comment | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi
ఒక పక్క సకల జనుల సమ్మె చంక నాకి పోయి, చావు తప్పి కన్నులోట్టపోయి, ఇంకో పక్క నిజామాబాద్ నియోకవర్గాన్ని బీ జే పీ కి పట్టం కట్టించి, ఆ పై అది చాలదన్నట్టు ముక్కి మూలిగి ఓడిపోబోతూ పరకాలలో వెధవ ముండకి బొట్టు పెట్టినట్టుగా అత్తేసరు మెజారిటీ తో గెలిచి దాని పైన  తన కొడుకు యొక్క నియోజక వర్గం అయిన సిరిసిల్ల లో నేతన్నలని పలకరించిన స్వర్గీయ ముఖ్యమంత్రి గారి భార్య అడుగుపెడితే నరికేస్తాం, చంపేస్తాం అని కారుకూతలు కూసి ఆవిడ తన యాత్రని దిగ్విజయం గా పూర్తీ చేసుకొని వెడుతూ ఉంటె, అన్నీ మూసుకొని కొంపలో లేదా తన ఫారం హౌస్ లోనో తాగి తొంగున్న పెద్దమనిషి శ్రీ కచరా గారు రాష్ట్రం ఇస్తే మంచిమాట లేకపోతె పోరుబాట అందం ఈ సహస్రాబ్దపు జోక్ కాదా! ఈ రోజు తాగుబోతు రాజకీయనాయకుడి ఎడ్రస్ అడిగితె శ్రీ కచరా; దౌర్జన్యానికి, ఎనిమిద వందలో, వేలో (లెక్క వాళ్లే చెప్పాలి) పిల్లల/యువకుల చావుకి కారణమైన ఆంబోతు హరిహ్, సినిమా ధియేటర్ ల వద్ద బ్లాక్ టిక్కెట్లు అమ్ముకోవాల్సిన మహిళా మణి సినీ నిర్మాతల ని బెదిరించి డబ్బు దండుకొనే తవిక, తన పిల్లలు సీమాన్ద్రుల స్కూల్లో తప్ప వేరే స్కూల్ పేరు వినడానికి కూడా ఇష్ట పడని కతరా వీళ్ళ ఎడ్రస్ లని వారి వారి ముద్దు పేర్లు తో పిలిస్తే చంటి పిల్లడు కూడా వాళ గురించి హరికథలు చెప్పేస్తాయికి దిగజారిపోయారు.

1 comment:

  1. To Know entire Latest Today Breaking AP online News, India, Telangana, Hyderabad, Amaravathi current News, Andhra Pradesh Politics headlines, AP Online Telugu Updates, Tollywood, Cinema News, Sports news etc. Click here

    ReplyDelete