Wednesday 7 December 2011

కొత్త తరం తల రంగు ఫేషన్లు

కన్యాశుల్కం నాటకంలో బుచ్చమ్మని మొదటిసారి చూసి వాట్ ఏ బ్యూటీఫుల్ యంగ్ విడో అని గిరీశం తనలో అనుకొంటాడు, మా అక్కే జుట్టుకు చవుర్రాసుకోదు అంటాడు వెంకటేశం. ఆ తరువాత గిరీశం వితంతువులు తలకి నూనె రాసుకోరని, ఆ విధంగా తలకు నూనె రాసుకోకపోవడం వల్ల జుట్టు ఎర్రగా పీచులా తయారవుతుందని తన శిష్య పరమాణువుకి వివరిస్తాడు. అది వేరే కథ.

ప్రస్తుతం వస్తున్న రక రకాల జుట్టుకు వేసే రంగుల ప్రకటన్లు చూసిన తరువాత మళ్ళీ మనం బుచ్చమ్మ జుట్టు రంగునే ఫేషన్ గా అనుకొనే పరిస్తితి దాపురిస్తుందని ఎవరూ అనుకకొని ఉండరు. కానీ నేడు టీవీలలో వస్తున్న ప్రకటన్లు అలాగే ఉంటున్నాయి. గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం నాటకం రాసే నాటికి విధవలకి అయితే గుండు గీయించేవారు లేదా బుచ్చమ్మ లాంటి బాల వితంతువు అయితే కొన్ని సార్లు గుండు గీయించకుండా తైల సంస్కారం లేకుండా జడ వేసుకోకుండా నిర్బంధించేవారు.

కానీ నేడు నాగరికం పెరిగిన ఈ రోజులలో తలకి తైల సంస్కారం అనేది ఒక అనాగరిక చర్యగా భావిస్తూ స్త్రీ, పురుష భేదం లేకుండా బుర్ర గొరిగించుకోవడమో లేదా తలకి వారానికి ఒక సారి గోరింటాకు రుబ్బి పూసుకోవడమో లేదా తలకి బుచ్చమ్మ జుట్టు రంగు వేసుకోవడమో ఫేషన్గా మారి పోయి చక్కగా జడ వేసుకొన్న స్త్రీని చిన్న చూపు చూసే పరిస్థితి దాపురించిందని తెలిస్తే గురజాడ అప్పారావు గారు ఖచ్చితంగా ఉరిపోసుకోవడం ఖాయం.

 బజార్లో ఏవేవో కంపెనీల పేర్లతో తలకి రంగువేసుకోవడానికి పనికివచ్చే వేర్వేరు పొడులు, అరకులూ చాలానే ఉన్నాయి. అందులో ఈ బుచ్చమ్మ రంగుకూడా దొరుకుతోంది.మన పూర్వపు కవులు మరియూ కొంతమంది నాలాంటి ఛాందసులు ఈ రకమైన పోకడలని చూసి బాధ పడడం మినహా ఏమీ చేయలేని పరిస్తితి. ఒకప్పుడు దక్షిణ భారత దేశంలోని స్త్రీలు జుట్టు కత్తిరించడమంటే ఘోర పాపంగా తలచేవారు. ఇప్పుడు జుట్టు కత్తిరింపునకు నోచుకోలేదని తెలిస్తే మిగిలిన స్త్రీలు వారిని అవహేళన చేసే స్థాయికి ఎదిగి పోయాం. తలకి  రంగు వేసుకోవడం కొద్దిరోజులు ఆలస్యమయితే పూర్వం పంచరంగుల సినిమాలు వచ్చేవి ఆ విధంగా తల మీదే పంచ రంగులు కనిపిస్తాయి.

నాలాంటి ధరఖర్వాటుడి లాంటి వాడిని వదిలేస్తే, ఆడ కానీ మగ కానీ ఒక వయసు వచ్చాక జుట్టు కాస్త నెరిసినట్లు కనిపిస్తేనే చమక్ ఉంటుంది. మరీ 20 ఏళ్ళు నుండి 40 ఏళ్ల లోపులో వారు జుట్టు నెరిసిపోతోందని నల్లటి రంగు వేసుకోవడం బాగానే ఉంటుంది కానీ మరీ ఏదో ప్రకటనలో కరీనా కపూర్ జుట్టు రంగు బుచ్చమ్మ జుట్టు రంగు వేసుకొంటే అందం మాట ఎలా ఉన్నా డోకు రావడం మాత్రం ఖాయం.

Thursday 10 November 2011

మారుతున్న వేషధారణ

నా చిన్నతనంలో మా అమ్మ, మా అమ్మమ్మ, నాయనమ్మ గారలు పాడె జానపద గేయాలలో ధర్మ రాజుని దారిద్ర్య దేవత ఆవహించ బోయే ముందు ఆయనని ఆవహించి, పీడించలేనని ఏడుస్తుంది. అందులో కొన్ని చరణాలలో ఈ విధంగా పాడుతూ ఏడుస్తుంది. నట్టింటి చిట్టూక తోక్కడే రాజూ, చాకటింటీ బట్ట కట్టడే రాజూ, ఆ ధర్మ నందనుని నే చేరలేనే. ఇది జానపద గీతం. సరే. కానీ మా పెద్ద తాతయ్యగారు చాకలి వాళ్లు ఉతికి తెచ్చిన బట్టలని కట్టేవారు కాదు. చాకలికి వేసిన తరువాత వాటిని ఇంట్లో మళ్లీ తడిపించి ఆరిన తరువాతే ఆయన ధోవతీని కట్టేవారు. అలాగే మా తాతగారు బియ్యే బియ్యీడీ చదివి మార్టేరు ఉన్నత పాఠశాలలొ పనిచేసి కూడా ఒకసారి కట్టి విడిచిన పంచెని మళ్లీ ఉతికి, చలువ చేసేవరకూ కట్టే వారు కాదు. నేను ఈ చెప్పే మాటలు ఒక్క మా కుటుంబం లో మా పితామహులే కాదు. మా స్వగ్రామం పెద్దేవంలోనూ మరియూ ఆ చుట్టుపక్కల గ్రామాలలో చాలామంది ఆ విధంగానే ఉండేవారు.


వారి తరువాత తరాలలోని వారికి ఫేషన్లు ఎక్కువయి పొడుగు లాగులు (trousers), పొడుగు లేదా పొట్టి చొక్కాలు (full sleaves and bush shirts) వేసుకొనే వారు. అంటే మా నాన్న గారు, ఆయన సోదరుల తరంలోని వాళ్ళన్నమాట. వాళ్లు తమ బట్టలని చాకలికి వేసి ఇస్త్రీ చేసిన బట్టలనే వేసుకొనే స్థాయికి వచ్చారు. మా స్వగ్రామం లో మా ఇంటి రజకుడి పేరు కిష్టి గాడు. అతనికి, తన ఆర్ధిక స్థోమత లేక బనీను వేసుకొని తిరిగేవాడు. అందుచేత ఊళ్ళో ఎవరైనా బనీను వేసుకొని కూర్చొంటే ఏమిట్రా చాకలి కిష్టిగాడి లా జబ్బాల దాకా బనీను వేసుకొని కూర్చోన్నావు అనే వారు. ఆ రోజులలో మా నాన్న గారు వాళ్ళూ పంట్లాములు లూజుగా ఉండేవి వేసుకొనే వారు. వాటి తో పాటుగా ఫుల్ సూట్లు ఉండేవి. మీకు బాగా అర్థమవ్వాలంటే, తోడికోడళ్ళు చిత్రంలో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు లేదా మిస్సమ్మ చిత్రంలో శ్రీ నందమూరి తారక రామారావు గారు, నాగేశ్వర రావులు ధరించిన లాగులు లాంటివన్నమాట. ఆ తరువాత అరవయ్యో దశకం మధ్యలో గొట్టాం (నేరో కట్) పాంట్లు వచ్చాయి. అవి చాలా కాలం రాజ్యమేలాయి.

ఆ తరువాత మా తరంలోని వాళ్ళం కూడా పొడుగు లాగులూ చొక్కాలే వేసుకొనే వారం. అందులోనే చాలా రకాలు వచ్చాయి. డెబ్భయ్యవ దశకం మధ్యలో గొట్టాం పాంట్లు పోయి బెల్ బాటం పాంట్లు వచ్చాయి. ఇవి కూడా చాలాకాలం రాజ్యమేలాయి. అనగా నేను కాలేజీలో చదివే రోజులలో ఈ బెల్ బాటం లు ఫేషన్.

అంతకుముందే అంటే అరవయ్యవ దశకం మధ్యలో అంటే నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే మన దేశం లోని కి హిప్పీలు, యప్పీలు దిగుమతి అయ్యారు. వారి విచిత్ర వేషధారణ ఏమిటంటే ఒక దేవతా వస్త్ర రాజాన్ని ధరించేవారు. ఆ వస్త్ర రాజమే జీన్స్ పాంట్. అది టెంట్ లకి వాడే ఒక మొద్దు కేన్వాస్ గుడ్డ. అంటే మనము వేసుకొనే కేన్వాస్ బూట్ల గుడ్డ అని కూడా చెప్పవచ్చు. అది చాలా కాలం మన దేశం లో పెద్దగా పాపులర్ కాలేదు కారణం దాని కథా కమామిషు వింతగా ఉండడమే కాకుండా దానితో లాగులు కుట్టడం మన దర్జీలకి వచ్చేది కాదు. చాలా వరకూ బజార్ లో దొరికే జీన్స్ పాంట్లు అన్నీ ఎక్కడో తయారయి మనకి దిగుమతి అయ్యాఎవి ఆ తరువాత మన దేశం లోని దర్జీలు తమ కుట్టు యంత్రాలని ఈ కాన్వాస్ గుడ్డతో పొడుగు లాగులు కుట్టడం చేసినా చాలా మంది వాటిని హీనంగానే చూసేవారు. ఎందుకంటే వాటిని తడపడానికి కానీ, ఇస్త్రీ చేయడానికి కానీ వీలుండేది కాదు.

అసలు ఈ జీన్స్ పాంట్ గని కార్మికులకి, ఇతర శారీరక శ్రమతో కూడుకొన్న కార్మికులు ఎక్కువగా వేసుకొనేవారు. వాటి మన్నిక మరియూ ఉతకవలసిన అవసరం లేదు కారణం దానిని ఉతకడమంటే oka బ్రహ్మ యత్నం గా భావించేవారు. నేను కాలేజీలో చదువుకొనే రోజులలో ఎవరైనా జీన్స్ పాంట్ వేసుకొని వస్తే వాడిని చాలా చిన్న చూపు చూసే వాళ్ళం. పాపం ఎక్కువ బట్టలు కొనలేని స్థితిలో ఉన్నాడు కనుకనే ఆ మొద్దు గుడ్డ తో కుట్టిన పాంట్ కొనుక్కోన్నాడని భావించే వారము. ప్రస్తుతం ఆ జీన్స్ అనేక రకాల ఆకారాలు మారి, చిరుగుల జీన్స్, కిటికీల జీన్స్, వెలిసిపోయిన జీన్స్ అని రకరకాలు మన అంగళ్ళలో దొరుకుతున్నాయి. వీటిని ఉతకాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ పడితే అక్కడ డేకవచ్చు. ఆ విధంగా ఈ జీన్స్ అనే దేవతా వస్త్రం వేసుకొని డేకడమే అంతే కానీ దానిని ఉతికి ఆరేసే వాళ్లు చాలా తక్కువమంది. నేనయితే ఒక వస్త్రాన్ని ఉతకడం అనేది ఒక పంచవర్ష ప్రణాళిక తరువాతే జరగడం వలన ఏ రోగాలు వస్తాయో నని భయపడి చస్తూ ఉంటాను. అంతే కాదు. నేను ఇంతవరకూ ఒక్క జీన్స్ పాంట్ కూడా వేసుకోలేదు.


ఎనభయ్యవ దశకంలో ఇంకొక వస్త్ర రాజం వచ్చింది. అది నేను ఇంతకుముందు చెప్పిన మా చాకలి కిష్టిగాడు తొడుక్కొనే బనియన్. దాని పేరే టీ షర్ట్. ఇంక ఈ టీ షర్ట్ అంటే లోపల బనియన్ వేసుకొనే అవసరం ఉండదు ఎందుకంటే వీళ్లు మా చాకలి కిష్టి గాడి లాగా జబ్బాల దాకా బనియన్ వేసుకొని తిరగడమే కారణం. ఆ టీ షర్టు లేదా మా చాకలి కిష్టిగాడి బనియన్ వేసుకొన్న వాళ్లని చూస్తే నాకు ఒక్కో సారి వాళ్ల మీద జాలి కలుగుతుంది. కారణం పేద వాడి గుడ్డని కూడా వీళ్లు జీన్స్ మరియూ టీ షర్ట్ పేరుతొ లాక్కొన్నారు అని. ఈ చాకలి కిష్టి గాడి జబ్బల బనియన్ మరియూ రాళ్లు కొట్టే వారి ముతక గుడ్డ పాంట్ లని అమ్మాయిలూ మరియూ వారి తల్లిదండ్రులు తొడుక్కోవడమే కాకుండా తమ యొక్క భావదారిద్ర్యాన్ని పదిమందికీ చూపిస్తున్నారు. ఫేషన్ పేరుతొ అమెరికా వారు ఈ విధంగా సొమ్ము చేసుకొంటున్నారు.

ఈ విధంగా మారిన మగవారి వేషధారణ మారి పోయి కనీసం ఒక్క చాకలి కిష్టిగాడి బనియన్ మరియూ జీన్స్ ప్యాంటు లేని వారిని చిన్న చూపు చూసే రోజులు వచ్చాయి. అమ్మాయికి లంగా, ఓణీ లేదా సల్వార్, కమీజ్  లు  లేకపోయినా ఫరవాలేదు కానీ ఆ దేవతా వస్త్రాలు కనీసం ఒక్క జత అయినా ఉండాలని కోరుకొనే తల్లిదండ్రులు ఈ దేశంలో చాలామందే ఉన్నారు.


ఇంక ఈ వేషధారణ ఏయే పోకడలు పోనున్నదో ఎవరికి ఎరుక.

(ఇందులో రజకుల కుల ప్రస్తావన ఉన్నది. అది కావాలని వారిని అవమానించేందుకు రాసినది కాదు.  ఒక వేళ తెలియక నొప్పిస్తే క్షమించ ప్రార్థన).

Tuesday 8 November 2011

సంస్కృత సుభాషితం: తెలంగాణావాదం

సంస్కృతంలో చెప్పిన ఈ కింది శ్లోకం ఒకటి ఎప్పుడో చిన్నపుడు చదువుకొన్నాను కానీ నేటి తెలంగాణా వాదాని కి సరిగ్గా సరిపోతుంది అది:
దుర్బలస్య బలం రాజా బాలానాం రొదనం బలం |
బలం మూర్ఖస్య మౌనిత్వం చౌరాణాం అనృతం బలం ||

పైన చెప్పిన సుభాషితం మన తెలంగాణా వాదులకి సరిగ్గా సరిపోతుంది. ఎలాగంటే:

1.దుర్బలస్య బలం రాజా:
దుర్బలులకు రాజే బలాన్ని ఇస్తాడు అని అర్థం. ఈ తెలంగాణా వాదులు, వారికి ఏమీ కాదు అనుకొన్న సమయంలో గ్రామ సింహాలు కూడా ఏదో పెద్ద పులులం అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. అదే వీరి తప్పుడు పనులకి పోలీసులు కనుక చర్యలు తీసుకొంటే వెంటనే వీరికి స్వయం ప్రతిపత్తి కలిగిన వీరికి తల్లిలాంటి మానవ హక్కుల సంఘం గుర్తుకు వచ్చి దాని చీర చెంగులో దాక్కొని తమ మీద పెట్టిన కేసులని తీయిన్చేసుకొనే ప్రయత్నం చేస్తారు. అంటే వీళ్లు మానసికంగా దుర్బలులు అందుచేతనే వేరే వారికి కంప్లెయింట్ చేస్తారు.అనగా ఈ దుర్బలులకి వారి తల్లి లాంటి మానవ హక్కుల సంఘం బలం.

2.బాలానాం రొదనం బలం:
చంటి పిల్లలకి నోరు ఉండదు. అందుచేత వారికి ఏది కావాల్సి వచ్చినా ఏడ్చి సాధిస్తారు. మన తెలంగాణా వాదులకి ఏడవడం బాగా వచ్చునని మన అందరికీ బాగా తెలిసినదే. అదే వీరి బలం. ప్రతీ దానికి ఏడుపే. ఎదుటివాడు సంపాదించాడు అని ఏడుపు. బాగుపదిపోయాడని ఏడుపు. ఈ ఉద్యమం పుట్టి ఆరు సంవత్సరాలు మాత్రమె అయ్యింది. ఆ విధంగా రకరకాలుగా ఏడ్చి తెలంగాణా కు అనుకూలంగా ఒక దొంగ ప్రకటన ప్రకటన ఇప్పించుకొన్నారు. కాబట్టి వీరికి ఈ బాలానాం రొదనం బలం అనే నానుడి సరిగ్గా సరిపోతుంది.

3.బలం మూర్ఖస్య మౌనిత్వం:
మూర్ఖుడితో వాదించడం కన్నామౌనంగా ఉండడమే బలం అని అర్థం. ఈ తెలంగాణా వాదులకి మూర్ఖత్వం కూడా ఎక్కువే. ఒక సారి అభివృద్ధి జరగలేదు అంటారు. అది కాక పొతే మీరు మా ఉద్యోగాలు, నీళ్లు, నిధులు పదవులు అన్నీ దోచేసారని అంటారు. ఒకసారి ఆత్మ గౌరవం అంటారు. ఇంకొక సారి మమ్మల్ని మేము పరిపాలించుకొంటాం అంటారు. ఇంకొక సారి తెలంగాణా మా నాలుగో నలభయ్యో కోట్ల ప్రజల ఆకాంక్ష అంటారు. ఇవన్నీ అయిన ఆతరువాత మా తెలంగాణా మాకు కావాలి అని మూర్ఖవాదానికి దిగుతారు. ఆ మూర్ఖవాదానికి ఎవరూ సమాధానం చెప్పలేరు. అందుచేత ఆ మూర్ఖ వాదం మొదలయినప్పుడు మనం మౌనం వహించడమే మన బలం. ఎందుకంటే వీళ్లు కొంత సేపు అరిచి గొంతు నొప్పి పుట్టి వాళ్ళే చల్లబడి ఊరుకొంటారు.

4.చౌరాణాం అనృతం బలం:
దొంగకి అబద్ధం చెప్పడమే బలం. మనం న్యాయమంగా చూస్తే ఈ తెలంగాణా వాదులు కోస్తా, రాయలసీమ వాసుల ఉద్యోగాలని తమ జనాభా యొక్క దామాషా కన్నా ఎక్కువగా అనుభవిస్తూ ఎదుటివారు తమని దోచుకోన్నారని ప్రచారం చేస్తారు. వీరి నాయకులు ఒకరు దొంగ సర్టిఫికేట్ లతో విదేశాలకి పోయే మహా నాయకుడు. ఒకరు ప్రజల ను బెదిరించి వారి సొమ్ములని దోచేసే మహా నాయకులు. మరొకరు హైదరాబాద్ నగరంలో ఖాళీ కనిపిస్తే చాలు తనవారితో గుడిసెలు వేయించిన మహానుభావుడు ఇప్పుడు కాటికి కాళ్లు చాపుకొన్న పర్స్తితిలో ఎదుటివారిని తప్పు పడతారు. ఒక ఆయన చేసేవన్నీ దొంగ దీక్షలే. అబద్ధాలే తప్ప ఏ రోజూ నిజం చెప్పనని ఒట్టు పెట్టుకొన్న పార్టీ కి నాయకుడు. ఒక ఎమ్మెల్యే గారు ఎదుటపడి దాడి చేయలేక దద్దమ్మలా తన గూండాని కారు డ్రయివర్ అని చెప్పి వెనక నుండి కొట్టించే ప్రబుద్ధుడు. ఇన్ని దొంగతనాలు దొంగ పనులూ చేసి తాము పాలలో స్నానం చేసామన్న రీతిలో వ్యవహరిస్తూ ఉంటారు. అంటే చౌరాణాం అనృతం బలం నిజమనే కదా.

Monday 10 October 2011

Telangana Demand Based On Hatred And Selfishness of Politicians

The demand for Telangana is based on hatred, communal lines, selfishness, lies and gobel's propoganda. Whenever the Telangana agitators talk about the region they quote we were looted, cheated, waters were looted, our jobs were looted or our Telangana pride, our culture, our 60 or 600 or 6000 years aspiration etc which is proved wrong and exposed in the Shri Krishna Committee report. If there is no point for argument, they will start about self rule etc. Actually these people lived as slaves of Nizam and Rajakars. They do not have any aspiration etc. except seeked for liberation from Nijam rule. The SA leaders with humanity freed the people of Hyderabad state from the clutches of Nizam but the serpnets in diusguise started biting the helping hands by demanding separate state by following in the footsteps of their vicious, venomous and politically unemployed leaders. First, Chenna Reddy headed the agitation for Jai Telangana. Now, another serpent named KCR started the agitation, when CBN denied ministerial post in the cabinet. The coverage of electronic media also helpled these agitators to show their rowdy acts as everybody wants to be a hero infront of cameras. There spranged the pseudo intllectuals like the youngest baby of PH.D at 50+ Pro. Muddasani Kodanda Rama Reddy, Ghanta Chakrapani, Allam Narayana etc. They cook new stories of rowdies and goons as warrors and martyrs of Telangana. The poets are experts writing abuses rather poetry. These people have released a book named Singdi writers which contain abuses only. Any civilised person will shy away from the language the poets used in the poems. The TV channels also helped the misreants to intesify their agitation by conducting symposia etc. They attend the TV studio and start abuse others.

The Telangana Congress leaders have seen the ire of SA people when the centre announced the bifurcation of state unilaterally. Now, the agitation is leading by the upper caste people like Reddy and Velama. The OBCs, SCs and STs are already distanced from the agitation as the suicides are high in numbers from the backward classes. No forward caste youngster or any relative of these leaders of agitation did not die for the cause. The upper caste people are playing with lives of youth of backward classes. The farmers are facing non-supply of power to their bore wells resulting dried up fields with the Sakala Janula Samme. The famers can agitate against the JAC and their leaders sooner or later for the unrest. The parents of children are already at laggerheads with the agitating people for the ruining of their wards' education since long. The employees of Telangana are about to take action on Swami Gowd a wolf in goats. The employees are also irked with the politicians as the MLAs, MPs have dawn their salaries and perks till Sept, 2011 but the poor employess of any union did not get the salaries for Sept, 2011. Moreover, these politicans enjoyed by playing with Alaai-Baalaai arranged by BJP leader B.Dattatreya. Mr.V. Hanumantha Rao was fallen as he was over drunk in the function. There are reports that the extremists like Maoists and Naxals joined the agitation and the leaders of all parties have the links with extremists. The connivance of BJP, TRS and Naxalites is proved when the TRS organised a meeting in KHammam, where the naxalites brought the people with their coercive ways. The recent violent incidents like pelting stones on buses and passagers, beating the passengers in the train are motivated by the leaders of TRS and their hand can not denied in the issue. So, these separatists would better stop the illegal agition which is motivated by a selfish and ruthless politician.

Saturday 24 September 2011

అసలు తెలంగాణా రాష్ట్రము ఎందుకివ్వాలి?

ప్రతీ వేర్పాటువాది, తెలంగాణా ఎందుకు కావాలో నేను వంద కారణాలు చెబ్తాను అని పెద్ద పోటుగాడిలా చెడ్డీ కట్టుకోవడం రాని వాడు కూడా మాట్లాడేవాడే. కానీ సరియైన కారణం వాళ్లు చెప్పరు, వాళ్లకే తెలియదు. ఇది ఎలా ఉందంటే, చిన్న పిల్ల వాడు చాక్లెట్ కొనివ్వకపోతే చేసే ఆగం కన్నా అధ్వాన్నంగా చేస్తున్నారు. ముందు నీళ్ళ, నిధుల, విద్య, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలలో మేము అందరికన్నా వెనకబడిపోయాం అని ఏడ్చి రాగాలు తీసారు. తరవాత, ఆ ఏడుపులు అన్నీ అబద్ధం అని ఋజువయ్యేసరికి మీరు మా భాషని, మా సంస్కృతిని అవమానించారు అన్నారు. అది కూడా ఎవరూ నమ్మక అబద్ధాలు చెబుతున్నారని తెలిసాక, తమ బండారం బయటపడి పోయిందని తెలిసి ఆత్మ గౌరవం, స్వయం పరిపాలన అనడం మొదలు పెట్టారు. స్వయం పరిపాలన అంటే మిమ్మల్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే సీమాంధ్రులు అంటారు. కానీ మంత్రి వర్గంలో ఉన్నవాళ్ళు ఒక్క సీమంద్రులే కాదు కదా. తెలంగాణా వారు సింహ భాగాన్ని అనుభవిస్తున్నారు కదా. అంటే ఈ తెలంగాణా మంత్రులు ఎవరూ తెలంగాణా తల్లి దండ్రులకు పుట్టలేదా అని నాలాంటి అమాయకుడు ప్రశ్నిస్తే, నువ్వు ఆంధ్రా వారి అహంకారం తో మాట్లాడుతున్నావు అని నా మీద దాడి చేస్తారు. అంతే కాకుండా మా భావాలని గాయపరిచావు లేదా మా ఆత్మాభిమానాన్ని అవమానించావు అని యుద్ధం ప్రకటిస్తారు.

అంటే, వీళ్లు అన్ని వాదనలలోనూ ఓడిపోయాక తెలంగాణా, మా అరవయ్యేళ్ళ కల లేదా ఆకాంక్ష, మా జన్మ హక్కు అని మొదలు పెడతారు. దానికి సమాధానంగా సీమాంధ్రుల కల తెలంగాణా 10 రాష్ట్రాలుగా విడిపోవాలని లేదా ఎవరో ఒక వ్యక్తిని మర్డర్ చేయాలనీ నా చిన్నప్పటి కల అంటే ఒప్పుకొంటారా? ఈ ప్రశ్న అడిగినందులకు నన్ను ఎన్ని బూతులు తిడతారో బెదిరింపులు ఇస్తారో ఆ భగవంతునికెరుక. వీళ్ళ అన్యాయమైన కోరిక కోసం ఎన్ని కుయుక్తులు పన్నాలో అన్నీ పన్నారు. ఒకటి కేంద్రంలో కనబడిన ప్రతీవాడికి మా తెలంగాణా మాకు ఇప్పించండి అని వాళ్లని బతిమిలాడారు. కానీ పార్లమెంట్ లో గత సమావేశాలలో బీ జే పీ వారితో కలిసి ప్రైవేట్ బిల్లు పెట్టినప్పుడు పీ సి సర్కార్ చేసే జాదూటోనా లాగా అసలైన తెలంగాణా గాంధి శ్రీ కచరా గారు మాత్రం పార్లమెంట్ లో మాయం . అసలు పార్లమెంట్ లో ఈయన మాట్లాడినది ఏమైనా ఉందా? సిని హీరోలు హీరోయిన్లను ఫోటో సెషన్ కి సినిమా రిలీజ్ కి ముందు వెళ్లినట్లుగా ఒకసారి పార్లమెంట్ కి వెళ్లి మీరా కుమార్ దగ్గర లోక్ సభ వెల్ లో నిల్చొని తన దశమ సోదరి అనబడే విజయశాంతి గారు అక్కడ తన అభినయ కౌశలముతో బంగారు నెమలి వచ్చేట్లుగా దుఃఖించి వచ్చారు. ఆ తరువాత మన దొర వారు మళ్లీ పార్లమెంట్ లో కనబడితే ఒట్టు.

అలాగే, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో తెలంగాణా కాంగ్రెస్ నాయకులు తమ తెలంగాణా వాదాన్ని వినిపించడానికి పార్లమెంట్ లో సిద్ధపడి, ప్రతిపక్ష పార్టీ బీజేపీ నేత తో తప్పుల తడక గా తమ వాదాన్ని వినిపింప చేసినందులకు ఆవిడకి సభా హక్కుల నోటీసు ఇచ్చారు అది వేరే విషయం. ఆ సమయం లో మా వెలమ దొరవారు తమ దొరతనం చూపిస్తూ ఇక్కడ హైదరాబాద్ లోనో లేదా కరీంనగర్లోనో విశ్రాంతిని ఆస్వాదించారే కానీ పార్లమెంట్ గుమ్మం తొక్కితే తూ నా బొడ్డూ గా వ్యవహరించి, ప్రస్తుతం తన ఇంటి పాలేరులా వ్యవహరించే ఆచార్యవర్యులు తో కలిసి సకల జనుల సమ్మె పేరుతొ ప్రజలని ఇబ్బందులలోకి నెట్టివేసి ఆనందం అనుభవిస్తూ, వచ్చే ఉప ఎన్నికలలో పోచారం చేత నామినేషన్ వేయించడమే పనిగా పెట్టుకొన్నారు. అంతే కాకుండా మిగిలిన పార్టీల వారెవరూ నామినేషన్ వేయకుండా తమదైన శైలిలో గూండాయిజం చేస్తున్నారు. చెప్పేవి శ్రీ రంగనీతులు అన్న చందంగా ప్రవర్తిస్తూ తమ మాటకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని తెలంగాణా ద్రోహులు అని ఏదో అచ్చోసిన ఆంబోతులా మీద వేసినట్లు గా ముద్ర వేస్తూ ప్రజలని కాల్చుకు తినే వారిని ఎందుకు నమ్మాలి? ఏమని నమ్మాలి?

నిన్ననే మన ఆచార్య పుంగవులు మిలిటెంట్ తరహాలో శాంతియుతంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటన ఇచ్చారు. మిలిటెంట్ ఉద్యమం అంటే మన అల్లం నారాయణ గారు నమస్తే తెలంగాణా దిన పత్రికలో తమ ఎడిటోరియల్ లో రాసినట్లుగా సీమాంధ్రలోని ముడ్డి కడుక్కోవడం రాని బుడ్డోడు కూడా అర్థం చెబుతాడు. ఇంతకీ మిలిటెంట్ తరహా ఉద్యమం శాంతియుతంగా ఎలా చేస్తారో మన ఆచార్య పుంగవులు ముద్దసాని కోదండ రామ రెడ్డి గారు, శ్రీ కచరా గారు వారి పార్టీ సభ్యులు, వారితో ఖమ్మంలో వేదిక పంచుకొన్న మాననీయ భారతీయ జనతా పార్టీ వారితో పాటు, వారికి జన సమీకరణకు తమ వంతు ఉడతా భక్తి గా ఇతోధికంగా ప్రజలని సభకి తోలుకొని వచ్చిన అత్యంత దేశ భక్తులు అప్పుడప్పుడు మాత్రమె తమకు లొంగని వారిని, తమకు ఎదురు చెప్పినవారిని ప్రజా కోర్టులు నిర్వహించి వారి తలల్ని న్యాయంగా నరికివేసే పుణ్య మూర్తులు అయిన నక్సలైట్ నాయకులు బాగా విడమరచి చెప్పగలరు. వీరంతా కలిసి తెలంగాణా ఉద్యమం పేరుతొ ప్రజల జీవితాల్ని అస్తవ్యస్తం చేసేసారు. వీరికి తోడు సత్రకాయలాంటి తెలంగాణా కాంగ్రెస్ నాయకులు, తెలంగాణా తెలుగు దేశం నాయకులు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు వాగుతూ ప్రజలని రెచ్చగొడుతూ సాధారణ పౌర జేవనాన్ని దుర్భరం చేస్తే కేంద్రం తెలంగాణా ఇవ్వదని తెలిసీ ఉద్యమాలు చేస్తున్నారంటే ఎంత రాక్షసంగా ఉన్నారో అర్థమవుతోంది. పైగా వీళ్లకి వంత పాడక పొతే మెతుకు దిగనివ్వరని మిగిలిన కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఎంతో పవిత్రంగా భావించే వైద్య సంఘాలు ఇంక ఈ సంఘం ఆ సంఘం అని చెప్పాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల సంఘాల లోనూ ఈ ఉద్యమకారుల కోవర్టులు ఆయా సంఘాల నాయకుల చేత తమదైన శైలిలో తెలంగాణాయే మా ఆశ అని ప్రకటనలు ఇప్పించి వారి నాయకుల చేత సమ్మెలో పాల్గొనడం ఇష్టం లేని వారిని కూడా పాల్గోనేట్టు చేసి చేయక పొతే తమ బాహు బలం తో వారికి బద్ది చెప్పగాలవారే ఈ ఉద్యమానికి సారధులు.

ఇన్ని అకృత్యాలు చేసే వారికి రాష్ట్రం ఇస్తే ఎలా ఉంటుందో ఇప్పుడే సాంపిల్ గా రుచి చూపిస్తున్నారు. ఇంత చేసినవారికి తెలంగాణా ఇస్తే మామూలు ప్రజల గతి అధోగతే.

Sunday 18 September 2011

సినిమా రికార్డింగ్ డాన్సులుని మించిపోయిన నేటి టీవీ నాట్య పోటీలు

ఇప్పుడే తీన్ మార్ అని ఒక నాట్య కార్యక్రమం జీ టీ వీలో చూసాను. అది చూసాక, ఇంతకు ముందు కొన్ని టీవీ నాట్య కార్యక్రమాలని మా, జెమిని, ఈ టీవీ ఇంకా కొన్ని నేషనల్ చానెల్స్ అయిన సోనీ, జీ, స్టార్ వంటి ప్రైవేట్ చానెళ్ళలో చూసిన తరువాత ఈ బ్లాగు రాయాలని అనిపించింది.

నా చిన్నతనం లో ఏదైనా పండుగలు, సంబరాలు, తీర్థాలు లేదా జాతరలు జరిగినప్పుడు ఆ జాతరలలో లేదా నవరాత్రుల ఉత్సవాలలో ఒక రోజు లేదా రెండు రోజులు సిని రికార్డింగ్ డాన్సులు పెట్టేవారు. ఆ విధంగా సినీ రికార్డింగ్ డాన్సులు చేసే సంస్థలు కొన్ని కాస్త పెద్ద పట్టాణాలయిన రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు భీమవరం లాంటి పట్టణాలలో ఉండేవి వాళ్ళు వచ్చి వేదిక మీద సినిమా పాటలకు తగ్గట్లుగా నాట్యం చేసేవారు. ఆ విధంగా వాళ్ళు తాము బతకడమే కాక తమ మీద ఆధార పడ్డ కుటుంబాలనూ పోషించుకోనేవారు. ఇంతా చేస్తీ వాళ్ళు తీసుకొనే మొత్తం చాలా తక్కువ. రాను, రాను ఈ సినీ రికార్డింగ్ డాన్స్ ల్లో అశ్లీలం ఎక్కువయ్యేసరికి వాటిని నిషేధించారు. దాని వలన చాలా మంది రికార్డింగ్ డాన్స్ కళాకారులకి ఉపాధి పోయింది వాళ్ళు వేరే వృత్తులని చేపట్టడానికి ప్రయత్నించి అందులో సఫలీకృతులు కాలేక వేరే పని ఏదీ చేత కాక అత్యంత దుర్భర హైన్య జీవితాలు అనుభవిస్తున్నారు. అది వేరే విషయం.

మన రాజ్ న్యూస్ లేదా టీ టీవీ వారు కోస్తా ప్రాంతంలో సినీ రికార్డింగ్ డాన్సులు చేసారని కొన్ని నెలల క్రితం వార్త ని ప్రసారం చేసారు. ఆ టీవీ వారిని నేను తప్పు పట్టను ఎందుకంటే సినీ రికార్డింగ్ డాన్సులు నిషేధం. అందుచేత వారు దానిని విమర్శనాత్మకంగా ప్రజలలో చైతన్యం కోసం ప్రసారం చేసారు.

ఇంక ప్రస్తుత విషయానికి వస్తే, మన టీవీ కార్యక్రమాలలో వచ్చే నాట్య పోటీల కార్యక్రమాన్ని చూస్తే ఆ పోటీలు పెట్టిన వారిని నిలువునా చీరేయాలని ఎవరికైనా అనిపిస్తుంది . పూర్వం పొట్టకూటికోసం తప్పక గత్యంతరం లేక సినీ రికార్డింగ్ డాన్స్ లు చేసేవారు. కానీ టీవీ పోటీలలో దానిని మించి పోయి సభ్య సమాజం సిగ్గుతో అసహ్యించుకొనే విధమైన వేషధారణ, దానితో పాటుగా భార్యా పిల్లలతో చూడలేని విధంగా చిన్న పిల్లలు లేదా కాస్త పెద్ద వయసు పిల్లలు చేసే కామకేళీ విన్యాసాలు. ఆ చిన్న పిల్లలు చేసే వాత్స్యాయన కామ భంగిమల్ని చూసి చొల్లుకార్చుకొనే న్యాయనిర్ణేతలు. అంతే కాకుండా ఇంక ఆ కార్యక్రమాన్ని నిర్వహించే వ్యాఖ్యాతల దుస్తుల్ని చూస్తే కాస్తలో కాస్త మగ వ్యాఖ్యాతల వేషధారణ నయం కానీ ఆడవారి వేషధారణని చూస్తే అప్పుడే పడకటింటిలో కామకేళి ముగించి పొరబాటున అదే వేషధారణ తో బయటకు వచ్చిన వనితని మరిపిస్తూ, చూసే వారిని కవ్విస్తూ చేసే వ్యాఖ్యానాలు పరమ రోతగా ఉన్నయని చెప్పక తప్పదు. ఈ కార్యక్రమాలని చూడడానికి వచ్చిన ప్రేక్షకులు అంతా టీనేజ్ పిల్లలు మరియూ వారి తల్లిదండ్రులు. వాళ్లు ఈ కార్యక్రమాన్ని ఒళ్లు కొవ్వెక్కి, తిన్నది అరగక ఒక్కసారిగా తమ పిల్లలు పేరు ప్రతిష్టలు తెచ్చేసుకొని గొప్పవారైపోవాలని తమ పిల్లలని ఈ కార్యక్రమాలలో పాల్గొనేందుకు వారిని ప్రోత్సహిస్తూ, వాళ్లకి కామకేళి విన్యాసాలలో తాము తీర్చుకోలేని భంగిమలు నేర్పిస్తున్నారే తప్ప ఏవిధమైన కళకూ న్యాయం చేయడం లేదు. ఈ కార్యక్రమాలలో పాల్గొని కప్పులు సాధించడానికి పిల్లలకు, పెద్దలకు తర్ఫీదు నిచ్చే శిక్షణా సంస్థలు కూడా ఉన్నాయి అంటే ఆశ్చర్య పోయాను. ఈ విధమైన సినీ రికార్డింగ్ డాన్సులు పూర్వం ఏదో పండగలకి, తీర్థాలాలోనూ చూపించేవారు. కానీ నేడు మన టీవీలలో ఇంచుమించు ప్రతి రోజూ ఏదో ఒక టీవీ చానెల్ ఈవిధమైన్ అశ్లీల నృత్య కార్యక్రమాలు చూపిస్తున్నాయి.

టీవీ చానెళ్లలో చూపించే నాట్య పోటీల కార్యక్రమాలలో అశ్లీల నాట్యాలని నిషేధిస్తూ కొన్ని మౌలిక, న్యాయ, సూత్రాలని, నియమ నిబంధనలని నిర్దేశించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని, మానవ హక్కుల సంస్థల వారిని, సెన్సార్ బోర్డు వారిని మరియూ నేషనల్ టీవీ అసోసియేషన్ వారిని కోరుతున్నాను.

Friday 16 September 2011

మన సినిమాలలోని శ్రీ రాముడు, కృషుడు పాత్రలకు డోకు వచ్చే రంగు


మన తెలుగు చిత్రాలలో శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు పాత్రధారుల మేకప్ చూస్తే వాంతి వచ్చేలా ఉంటొంది. పూర్వం నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి సమయంలొ రాముడు, కృష్ణుడు పాత్రలు వేసేటప్పుడు నలుపు తెలుపు చిత్రాలలోవారికి వేసిన రంగు తెలిసేది కాదు. కానీ రంగుల చిత్రాలు వచ్చిన తరువాత కూడా వెగటు కలిగించేది కాకుండా కొద్ది మొత్తంలొ మాత్రమె ఆయన నీలం రంగు వెసుకొనేవారు. కానీ, నేటి చిత్రాలలోని పాత్రధారులకు వేస్తున్న నీలం రంగుని చూస్తె అంతర్వెది తీర్థంలొ ముష్టి కృష్ణుడు, పగటి వేషాలు వేసే రాముడుని తలపిస్తూ పరమ రోతగా ఉంటున్నారు. ఈ విషయంలొ స్వర్గీయ తారక రామారావు గారి పుత్రుడు శ్రి బాలకృస్ణ కూడా మినహాయింపు కాదు. నేను ఈ బ్లాగు రాయడానికి కారణం ప్రస్తుతం విడుదలకు నోచుకోబోతున్న శ్రీ రామ రాజ్యం చిత్రం లో శ్రీ బాలకృష్ణ గారి శరీరానికి పూసిన రంగు. అసలు రాముడు లేదా కృష్ణుడు పాత్రధారులకి నీలం రంగు ఎందుకు పూయాలి? నీల మేఘశ్యముడు అంటే నీలం రంగు పరమ రోతగా పూసుకొని తిరగడమేనా? నాకు తెలిసినంతవరకూ శ్రీ రాముడు లేదా శ్రీ కృష్ణుడు ఇరువురూ నీలమేఘులే. నీలము అంటే చామన ఛాయ కంటే కొంచెం రంగు తక్కువ అది నలుపు రంగులొకి వస్తుంది. అంటే ఇరువురూ నల్లని వారే కానీ నీలం రంగు వారు మాత్రం కాదు. దీనికి ఒక ఉదాహరణ ఒక సినిమాలొని పాట లో శ్రీ కృష్ణుడు ని ప్రార్థిస్తూ ' కన్నయ్యా, నల్లని కన్నయ్యా' అని ఉంది. అందుచేత మన సినిమాలలొ ఆ పాత్రలని నీలం రంగుతొ నింపి ప్రజల ప్రాణాలు తీయకుండా ముఖానికి కాస్త మామూలు రంగు రంగు వేస్తే మంచిది. అయ్యా దర్శకులారా మీ దర్శకత్వ పైత్యంతో, అంత డొకు వచ్చే నీలం రంగుతొ మీ నాయకులని నింపవద్దని మనవి.


Thursday 15 September 2011

తెలంగాణా వాదులు తరచుగా అడిగే వాటిలో కొన్ని ప్రశ్నలకు నా సమాధానాలు

తెలంగాణా వాదులు తరచుగా అడిగే మచ్చుకు కొన్ని ప్రశ్నలకు నా సమాధానం..


3. తెలంగాణ ఇస్తమని చెప్పి మోసం చేయడం తెలంగాణ ప్రజలను వంచించడం కాదా?

కాదు. ఎందుకంటే, ఇక్కడి కాంగ్రెస్ వృద్ధ జంబూకాలు అయినటువంటి కే కే, కాకా, వీ హెచ్ మొదలైనవాళ్ళు సోనియా గాంధి కాళ్ళు ఒత్తి, అమ్మా మనం కేసీఆర్ పీనుగులెక్క రేపో మాపో అన్నట్లుగా ఉన్నాడు ఎప్పుడైనా తులసి తీర్థం నోట్లో పోయాల్సి రావొచ్చు, ఒక వేళ అలా జరిగితే తెలంగాణా మళ్లీ పొట్టి శ్రీ రాములుగారి ఆత్మ సమర్పణ జరిగినప్పటి కన్నా ఎక్కువ గొడవలు జరుగుతాయి అంటే ప్రకటించారు. కానీ మన తాగుబోతు కేసీఆర్ ప్రకటన చేస్తూనే మరునాడు పొద్దున్నే బస్సు యాత్రకి బయలుదేరితే నాకే కాదు బద్ది ఉన్న ఏ వెధవకైనా ఈ వృద్ధ గాడిదలు చెప్పింది అబద్ధం అనిపించదా? నీకు అనిపించకపోవచ్చు ఎందుకంటే నీవు కూడా మీ నాయకుని జాతి వాడివి కాబట్టి. అందుకనే వచ్చే తెలంగాణాని వెనక్కు లాక్కున్నారు. ఇది తప్పు ఎంత మాత్రమూ కాదు. దీనిని ఆంగ్లం లో టిట్ ఫర్ టేట్ అంటారు. అంటే సరి కి సరి అని అర్థం.

6. 85 % స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న నిబంధనను సీమాంధ్ర కంపెనీలు ఎంత వరకు అమలు చేస్తున్నయ్‌..?

అసలు ఉద్యోగాలు కావాలంటూ వలసలు ఎప్పుడు మొదలు పెట్టారు? మీ తెలంగాణా వారు ఏవో జిల్లా ముఖ్య కేంద్రాల లోని వారు తప్ప 2000 సంవత్సరం వరకూ అమ్మ ఒళ్లో కూర్చొని వేడి బువ్వ బొక్కుతూ, విప్లవ గేయాలు పాడుకొంటూ, గద్దర్ లాంటి సన్నాసి వీధి కేబరే డాన్సర్లను పోషించుకొంటూ ఉన్నారే తప్ప ఉపాధి కోసం హైదరాబాద్ మొహం కూడా తెలియదు. అయితే, చేతి వృత్తి చేయడం లేదా నక్సలైట్ల లో కలవడం ఇదే పని. ఇంకొక విషయం నీవు చెప్పిన నిబంధన నీలాంటి సన్నాసుల గురించి ప్రభుత్వ ఉద్యోగాల కు ఉపయోగ పడుతుంది కానీ ఏ కంపెనీ కూడా ఆఖరికి మీ నాయన పెట్టె సంస్థలో కూడా ప్రతిభ లేనిదే, నీ లాంటి సన్నాసులను కూర్చో పెట్టడు.


11. ఆంధ్ర ,రాయలసీమ వలస వాదుల, పెట్టు బడిదారులు తెలంగాణ ప్రాంత సంస్కృతిని , సంపదను కొల్లగొడుతూ ఉంటే వాళ్ల నుంచి విముక్తి పొందాలకోవడం దేశద్రోహమా..?

అంత తుమ్మితే ఊడిపోయే ముక్కా మీ సంస్కృతి? అలాగయితే దానిని సంస్కృతి అనరు. కుసంస్కృతి అంటారు. ఎక్కడ అయితే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయో అక్కడికి ప్రజలు చేరుతారు. కొల్ల గొట్టడం అంటే నీ ఉద్దేశంలో ఏమిటి? బ్రిటిష్ వాళ్లు మన సంపదని తమ దేశానికి తీసుకొని పోయారు. దానిని కొల్లగొట్టడం అంటారు. కానీ మేము సంపాదించినది ఇక్కడే పెట్టుబడులుగా పెట్టి ఇక్కడివారికి, ఇక్కడికి వచ్చినవారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం. మా పేరు చెప్పుకొని మా కంపెనీ మీద పదిమంది బతుకుతున్నారు. మేము లేదా మా లాంటి వాళ్లు పెట్టుబడులు పెట్టకుండా తగినంత లాభాలు ఆర్జించక పొతే మళ్లీ పెట్టుబడి కోసానికి ఎవరిని దేబిరించాలని నీ ఉద్దేశ్యం?


13. లగడపాటి,కావూరి, సుబ్‌బిరామిరెడ్డి లాంటి దోపిడిదారులు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం సిగ్గు అనిపించడం లేదా?

దీనినే అంటారు మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కింది అని. లగడపాటి, కావూరి, సుబ్బిరామిరెడ్డి గారాలు అంతా కలిసుందాం అని అంటున్నారు కానీ విడిపోతాం అనలేదు. అయినా విడిపోతాం అనేవాడు చిచ్చు పెదాతాడు కానీ కలిసుందాం అనే వాడు ఎలా చిచ్చు పెడతాడో నీలాంటి, మీ కచరా లాంటి, ప్రొ.కొదందండం లాంటి వాళ్లే చెప్పాలి.


14. ఆనాడు భారతదేశానికి స్వతంత్రం ఇయ్యడానికి బ్రిటీషోడు ...ఇంగ్లాండ్ లో ఏకాభిప్రాయం అడిగిండా..?లేకుంటే భారత ప్రజల మహోన్నత పోరాటానికి తలవంచి...పారిపోయిండా..?

ఇది నీ సామాజిక స్పృహ ఎంతో తెలియ చేస్తోంది. వెర్రివాడా, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటిష్ పార్లమెంట్ లో ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అప్పుడు Winston Churchill భారత దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వవద్దని వాదించాడు. కానీ పార్లమెంట్ ఆ తీర్మానాన్ని ఆమోదించింది. అంటే ఇంగ్లాండ్ లో ఏకాభిప్రాయం తరువాతే స్వాతంత్ర్యం వచ్చింది. ఈ విషయం నీకు మీ ఉపాధ్యాయులు చెప్పలేదంటే వారి యొక్క జనరల్ నాలెడ్జ్ ఎంతో తెలుస్తోంది. చరిత్ర పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు ఇంత చిన్న విషయాన్ని మీకు అవగతం చేయలేకపోయాడా?


15. మా హైదరాబాద్ రాష్ట్రం గురించి బాలశిక్షలో ఎందుకు ఉండదు..మా రైతాంగ సాయుధ పోరాటం గురించి మీకెందుకు తెల్వదు...?

నీ బొంద. హైదరాబాద్ రాష్ట్రమే కాదు. ఇదివరకు కలిసి ఉన్న ఉమ్మడి మదరాసు రాష్ట్రం గురించి కూడా ఉండదు. అసలు నీవు పెద్ద బాల శిక్ష చదివావా? చదివి ఉంటే నీ తెలుగు ఇలా తగుల బడి ఉండేది కాదు.
.

16. మాకు కరెంటు వచ్చినంక 17 ఏండ్ల తర్వాత మీరు కరెంటు కళ్ల చూసిన మాట వాస్తవమా..? కాదా..?

మీ నిజాం నవాబు తనకు, తన ఉంపుడుగత్తెల్లాంటి భార్యల కోసం చేసుకొన్న/అమర్చుకొన్న సౌఖ్యాలు మీ కోసం అనుకొనే తప్పుడు ఆలోచన నుండి బయటకు రా.


20. సీమాంధ్ర పెట్టుబడి దారులు అప్పణంగా తెలంగాణ భూములను కొల్లగొడుతున్న మాట నిజం కాదా..?

ఓరి పిచ్చి సన్నాసీ, ఆ భూములు కొన్నది వేలం పాటల లోనూ మరియూ మార్కెట్ విలువకన్నా ఎన్నో రెట్లు ఆ రోజు ఉన్న ధర కన్నా ఎక్కువ ఇచ్చి కొనుకొని, వాటిని సాంకేతిక పరంగా అభివృద్ధి పరచి (మల్లె దానికి తెలంగాణా వారికే ఉద్యోగావకాశాలు) దానికి కొంత లాభం కలుపుకొని అమ్మితే దోపిడీనా? ఆ రోజు అమ్ముకొన్న భూములవలన వచ్చినదానిని తిని, తాగి తందనాలాడి తగలేసి ఎదుటివాళ్ళు మమ్మల్ని దోచుకోన్నారనడం మీకే చెల్లిందిరా నాయనా.

Thursday 8 September 2011

పేరులో చివరన కుల సంకేతాన్ని మాత్రమె త్యాగించిన ఘనుడు - ఆచార్య ముద్దసాని కోదండ రామ రెడ్డి

ఎవరైనా కాశీకి వెళ్లి తమకిష్టమైన పండుని మరియూ కాయగూరని వదిలేస్తారు. కానీ మన కాకతీయ విశ్వవిద్యాలయ ఆచార్యులూ, విధులు ఎగ్గొట్టి, విద్యార్థులకు బస్సులు తగలేయడం ఎలా, ఎదుటివారిని తన్నడం ఎలా అనే వీరోచిత విద్యలలో తర్ఫీదునిచ్చే ఆచార్య కోదండ రామ రెడ్డి గారు కాశీ కి వెళ్ళకుండానే తమ పేరు చివరన రెడ్డి అనే పదాన్ని త్యాగం చేసారు. ఎవరైనా ధనాన్ని త్యాగం చేస్తారు లేదా ఏదైనా ఉద్యమానికి పొట్టి శ్రీ రాములు గారి లాగా ఆమరణ నిరాహార దీక్ష పేరుతొ ఆత్మ త్యాగం చేస్తారు లేదా మన తెలంగాణా వాదులు చెప్పుకొన్నట్లుగా 600 మంది ఆత్మ త్యాగాలు చేసారు అని చెప్పడం విన్నాను. కానీ, నేను నా ఉద్యోగాన్ని త్యాగం చేయను, కానీ నా పేరు చివరన ఉన్న రెడ్డి అనే పదాన్ని త్యాగం చేసాను అనే అతి మేధావి మరియూ అతి పిన్న వయసులో (50 +) డాక్టరేట్ అయిన ఆచార్య వర్యులు శ్రీ కోదండ రామ రెడ్డి గారు. ఆయనని నేను ప్రొ.కోదండ రామ రెడ్డి అని సంబోధించినందులకు నా తెలంగాణా మిత్రులు నామీద అలుక వహించి నీవు మా కోదండ రాం సర్ ని అవమానిస్తున్నావు అని తిట్టిపోశారు. ఈయనకి శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆదర్శం. శ్రీసుందరయ్యగారు తన కుల సంకేతాన్ని రెడ్డి అనే పదాన్ని త్యాగం చేసారు అంతే కాదు బిడ్డలు పుడితే దేశ సేవ చేయలేనని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొన్న మహానుభావుడు అంతే కాదు తన కున్న వ్యవసాయ భూమిని కమ్యూనిస్ట్ పార్టీ కోసం, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం త్యాగం చేసిన మహా వ్యక్తి ఆయన. ఆయనని చూసి ఆ త్యాగ గుణాన్ని నేర్చుకోవలసినది పోయి నా పేరులో ఉన్న రెడ్డి అనే పదాన్ని త్యాగం చేసాననడం హాస్యాస్పదం. ఇక్కడ నాకొక సందేహం, స్వాములవారి వద్ద త్యాగం చేయడానికి ఏమీ లేక తన గోచీ గుడ్డని త్యాగం చేసినట్లుగా మన ఆచార్యులు ముద్దసాని కోదండ రామ రెడ్డి గారు రెడ్డి అనే పదాన్ని త్యాగించినట్లుగా ఉంది. అయ్యా కోదండ రామ రెడ్డి గారు, మీరు మీ పేరులోని రెడ్డి పదాన్ని త్యాగం చేయక పోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. మీరు ఇతరుల ప్రాణ త్యాగాలకు పాల్పడే విధమైన ప్రకటనలు చేయకుండా ఉంటే అంతే మంచిది.

Wednesday 31 August 2011

Why do you Study?

I have watched a Tv programme which is being anchored by the film heroine of recent past and follower of YS Jagan, Ms. Roja. It doesn't matter how the game went on but the knowledge of Ms. Roja remained as a real bimbett. She asked one of the participants about her education. The girl said she is studying or trying to get the seat in IIT. Now Roja's statement is that it is nice if the girl completes IIT, she will get good job. How can we justify this heroine a knowledgeable politician? Can't she ask the aspiration after passing or completion of degree IIT? Is IIT or any engineering course meant for good job opportunity only? Can't the engineers start their own industry or a firm or for some other business?

Why do I ask this?

Because, most of the parents and students including teachers etc. feel that studies are meant for jobs only. Previously, there were some ideal students to do business, engage in agriculture or start a manufacturing or service oriented firm etc. Now, everybody is searching for employment. Why don't they try their own industry etc. as per qualification. For example, an engineer or IITian can start a small scale industry with his technical knowledge. Another example is that an Agriculture graduate can maintain his farm lands in stead of searching for the post of agriculture scientist. A chartered Accountant can do practice. These are some of the occupations, I mentioned here. All these are helpful to earn money for their livelihood and will be masters of their work. Nobody can compel them to sit in the office or work in a firm for eight hours whether the employee likes or not.
One more point is that higher degrees are not necessary to earn something for their livelihood.

Here is my sincere advice to the students. Please stop your studies, if you are studying for want of a job only. Your normal degree is enough for most of the posts. Please study for improving your knowledge as the knowledge is divine. There is no end to gain the knowledge.

Friday 19 August 2011

Jan Lokpal Bill - Some doubts

Everybody is talking about corruption and saying it should be driven out from the country. Our opposition leaders Susham Sewaraj, Arun Jaitely, the dethroned Karnataka CM Yedyoorappa, Mayawati, CBN, Jagan and many more leaders jumped into the fray without delay to support the octogeneraian Anna Hazare's fight against corruption. Of course, Kiran Bedi, Prashanti Bhushan and co are joined with Hazare long ago to fight against the corruption. Hazare was successful to bend the federal government to table the Lokpal Bill in the Parliament but he could not accept as the bill proposed by cabinet exempted Prime Minister under the purview of Lok Pal Bill. Mr. hazare is insisting the Parliament to pass the Jan Lokpal Bill which is preapred by his team where Prime Minister brought under purview of the Jan Lokpal Bill.

Mr. Circus Baba alias Ramdev Baba amassed Rs.30,000 crore assets all over the world also supported Hazare. Mr. Circus Baba sat in the fast untodeath for a total of 8 days for bringing back the black money from abroad. All this is so nice to hear but I have some doubts: please any learned person educate me about:

1. Can the Bill end the corruption immediately after passing the Jan Lokpall Bill in Parliament as drafted by Anna Hazare?

2. Can we prosecute the Prime Minister as per Jan Lok Pal Bill and punish the PM?

3. If the Jan Lok Pal feels that it is above constitutional posts like PM and President what are the measures to control?

4. Is there any gurantee that the Jan Lok Pal Bill members do not indulge in corrupt practices?

5. Doesn't the Lokpal Bill confer the extra constitutional powers over parliament to the appointed Secretary cadre officer like Election Commission Commissioner. Is it not breach of Parliamentarians' right?

6. If the total Black money (being earned through corruption) is brought back from outside the country as demanded by Circus Baba, can you imagine the rate of inflation?

Dear friends, as a novice, I have these doubts and comments if you have any, please post them here.

Saturday 30 July 2011

గురజాడ వారి కన్యాశుల్కం నేటి సమాజానికి సజీవ దర్పణం

కన్యాశుల్కం నాటకం శ్రీ గురజాడ అప్పారావు గారు రాసిన కాలానికి మిగిలిన కులాలలో లేని విధంగా బ్రాహ్మణులలోనే ఈ కన్యాశుల్కం అనే జాడ్యం ఉండేది అని తెలుస్తోంది. మిగిలిన జాతులలో దీని గురించి ప్రస్తావన ఎక్కడా కనిపించదు. అంటే ఈ కన్యాశుల్కం అనే అనాచారం ముఖ్యం గా ఆనాటి పెద్ద కులము అనే బ్రాహ్మణుల వరకే పరిమితం. కానీ నేడు వరకట్నం అనే పిశాచం అన్ని కులాలోనూ ఉన్న జాడ్యం. అప్పుడు ఏదో ఒకటో రెండో కులాలు లేదా తెగలకు పరిమితమైన కన్యాశుల్కం, శ్రీగురజాడ అప్పారావు గారు, శ్రీకందుకూరు వీరేశళింగం పంతులు మొదలైన సాంఘిక సంస్కర్తలు చెసిన ప్రయత్నాల వలన ఈ దురాచారం సమసిపొయింది. కానీ నేడు వరకట్నం రూపంలో అన్ని కులాలనూ ఎంతగానో బాధిస్తోంది.

ఇందులోని పాత్రలు వాటి స్వరూపం ఎలా ఉందొ చూస్తే నాటి జీవన విధానం తెలుస్తుంది. నేటి నాగరిక జీవితం అనుకొంటున్న మనం మన వేషం, మాట్లాడే భాష లేదా యాస మారి ఉండవచ్చుగాక కానీ మానవ మనస్తత్వం నేటికీ అలాగే ఉందన్నది తెలుస్తోంది. అందుకే ఈ నాటకం లోని పాత్రలు సజీవ చిత్రాలై మన ముందు సాక్షాత్కరిస్తాయి.

గ్రామ మునసబు సారా కొట్లో సారాయి తాగుతూ 'అన్నా ఈ రండా గర్భాలు బ్రాహ్మల్లో కొత్త కాదు కదా' అంటూ ఇంకొక విషయం కూడా చెప్తాడు "మనలో ఈ బెడద లేదు ఎందుకంటే మారు మనువులు ఉన్నాయి'. ఆ విధంగా విధవా వివాహాన్ని ఒక సామాన్య మానవుడు ప్రోత్సహించడం ఆనాటి బ్రాహ్మణ కుటుంబాల లోని డొల్లతనాన్ని బయట పెట్టింది.

అన్ని రకాల తప్పులు చేసి వేశ్య ని ఉంచుకొన్న పెద్దమనిషి రామప్ప పంతులు. అయినా ఈ పాత్ర తాను చెడు తిరగుళ్ళు తిరిగే మరొక విధవ లుబ్ధావధానులు కూతురు మీనాక్షితో ఎంతైనా బ్రాహ్మలం అంటాడు. అంటే ఈ తప్పుడు పనులు చేసే వాళ్లు తమ తప్పిదనాన్ని కప్పుకోవడానికి కులాన్ని అడ్డుపెట్టుకోవడం అప్పుడూ ఉంది, ఇప్పటికీ ఉంది. ఇంక ఆంగ్లభాషా వ్యామోహం ఎప్పుడూ ఉంది. ఆంగ్లభాష ఏదో దైవాంశ భాష అనే భ్రమ ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది.

ఇంక వేశ్యా వృత్తి చేసుకొనే మధురవాణి ది ఒక ఉదాత్తమైన పాత్ర. తాను పుట్టింది వేశ్యా కులంలో నైనా, తన పరిధిలో తనకు తోచిన విధంగా ప్రతి వారికి న్యాయం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అందులోని భాగం గానే కరటక శాస్త్రులు శిష్యుడికి ఆడ పిల్ల వేషం లో లుబ్ధావధానులు తో వివాహం చేయించడం. ఆ తర్వాత, అదే లుబ్ధావధానులు ఆపదలో ఉన్నాడని జాలి పడి ఒక న్యాయమైన వకీలు సౌజన్యా రావు పంతులు వద్దకు వెళ్ళడం.

ముఖ్యమైన పాత్ర గిరీశం విషయానికి వస్తే, ఇలాంటి గోముఖ వ్యాఘ్రాలు అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ మనకు తగులుతూనే ఉంటారు. పైకి అందరికి తాను వేశ్య వృత్తి నివారణ కోసం పాతుపడుతున్నట్లు గా నటిస్తూ, నాటకంలోని మధురవాణి అనే వేశ్యా సంపర్కం కలిగి ఉండడం ఈ పాత్ర ప్రత్యేకత. అందరిని మోసం చేసినట్లుగానే, అమాయకురాలైన బుచ్చమ్మని దారి తప్పించి తన స్వార్థం కోసం వినియోగిన్చాదల్చుకోవడం పైగా విధవా వివాహాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా నటించడం ఈ పాత్ర లక్షణం. తన పొట్ట కూటి కోసం రక రకాలైన అబద్ధాలు చెప్పడం ఈతడు ఎంచుకొన్న మార్గం. ఈ గిరీశం చదువులేని వాడేమీ కాదు. ఆ రోజులలో ఎఫ్ ఏ (అంటే ఈ రోజులలో ఇంటర్మీడియేట్ తో సమానం) చదువుకొన్న వ్యక్తి. కానీ మోసం చేయడమే ఈ పాత్ర యొక్క బలహీనత.

ఇంకొక పాత్ర సిద్ధాంతి. ఈ సిద్ధాంతి రామప్పంతులు కి అన్ని రకాలైన చెత్త పనులలోనూ సహాయ పడుతూ ఉంటాడు. అందుకే రామప్పంతులు ఈ వెధవ ఊళ్ళో సిద్ధాంతి ఆడింది ఆటా పాడింది పాటగా పూటకో మాట మాట్లాడతాడు అని ఒకానొక సందర్భంలో అంటాడు. అంటే, వైదిక వృత్తి చేసే చాలామంది బ్రాహ్మణులు ఈ సిద్ధాంతి లాగా ఇష్టం వచ్చినట్లు చరించడం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఉంది.

ఇంక చీటికి, మాటికి కోర్టుల చుట్టూ తిరిగే కోర్టు పక్షులు ఎప్పడూ ఉన్నాయి. ఇందుకు రామప్పంతులు, అగ్నిహోత్రావధానులే ఉదాహరణ. ఇద్దరూ కోర్టు పక్షులే. ఇంక నాటి పొలిసు వ్యవస్థని తీసుకొంటే, పోలీసులంటే ప్రజలలో భయాలు అప్పటికే నాటుకుపోయి ఉన్నాయి.

ఇంకొక ముఖ్య పాత్ర బుచ్చమ్మ. ఈమె అగ్నిహొత్రావధానులు మరియూ వెంకమ్మల ప్రథమ పుత్రిక. ఈ బుచ్చెమ్మ బాల్య వితంతువు. అగ్నిహొత్రావధానులు ధనాపేక్ష చేత కన్యశుల్కానికి ఒక ముదుసలికి ఇచ్చి వివాహం జరిపిస్తే ఆ ముదుసలి తాళి కట్టిన వెంటనె పెళ్లి పీటల మీద చనిపొతే బుచ్చమ్మ వితంతువు అయ్యింది. అ రొజులలొ బ్రాహ్మణ వితంతువులు ఎవరూ తలకు నూనె రాయడం సౌందర్య సాధనాలని ఉపయోగించడం నిషిద్ధం మరియూ ఒక్క పూటే భొజనం చెయాలి. రాత్రి భొజానానికి మారుగా ఎదో మినప రొట్టె కాల్చుకొని లెదా ఉప్పుడు పిండి చెసుకొని తినేవారు. వీరిని సమాజంలొ చాలా చిన్న చూపు చూసేవారు. ఇక కథలొకి వస్తే ఈ బుచ్చమ్మ అమాయకురాలు మరియూ తండ్రి చాటు బిడ్డ. ఈమెని వలలొ వేసుకోవాలని మన నాటక హీరొ గిరీశం ఈనాటి కుర్రకారు ఆడపిల్లలని తమ దారికి తెచ్చుకొవాలనే విధంగా చెయవలసిన చేష్టలు అన్నీ చేసి ఈమె చెల్లెలి పెళ్లికి వెళ్లె దారిలొ ఈమె ఎక్కిన బండిని మిగిలిన వారి నుండి దారి తప్పించడం గిరీశం యొక్క కుటిలత్వాన్ని, బుచ్చమ్మ యొక్క అమాయకత్వాని తెలియ చేస్తుంది.

ఇంత చక్కటి పాత్రల చిత్రీకరణతో నాటి సమాజపు దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించి, నేటికీ మాన మనస్తత్వాలు మరియూ మానవ సంబంధాలు ఆ విధంగానే రకరకాల మనుషులు ఉన్నారని తెలియచేస్తోంది. అందుకే ఈ నాటకం నేటికీ సజీవ శిల్పంగా నిలిచింది.

Wednesday 6 July 2011

మానవ హక్కులు ఎవరికి వర్తిస్తాయి?

మానవ హక్కులు అంటే మన వరవర రావు, గద్దర్, హరగోపాల్, తెల్కపల్లి రవి, గంటా చక్రపాణి, కోదండం ల దృష్టిలో వేదిక మీద ఎదుటి వారిని బండ బూతులు తిడుతూ పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తూ, తాను కూసిన బూతులకు రామాయణ మహా భారతాలలో కూడా లేని కొత్త అర్థాలు చెప్పగలిగిన తెలంగాణా జిన్నా శ్రీ కచరా గారికి, రాళ్లు విసరి, బస్సులు, ప్రభత్వ మరియూ ఇతర ఆస్తులూ తగులబెట్ట గల గబ్బిలాల వంటి యూనివర్సిటీ వృద్ధ విద్యార్ధి నాయకులకు, వందలాదిమందిని సమసమాజ స్థాపన కోసం అవలీలగా చంపిన నక్సలైట్ నాయకుడు అక్కిరాజు హరగోపాల్ ఎలియాస్ ఆర్కే కి ఆయన భార్య కూ మరియూ వారి అనుయాయులకూ, అక్బరుద్దీన్ ఒవైసీ మీద దాడి చేసిన దేశ మరియూ తెలంగాణా భక్తుడు అయిన పాత బస్తీ పహిల్వాన్ గారికి, మద్దెల చెరువు సూరి హత్య కేసులో పట్టుబడని భాను కి, ఎమ్మెల్యేని అసెంబ్లీ హాలులో కొట్టిన మరొక ఎమ్మెల్యే మహాశయుల కారు డ్రైవర్ గారికి, ఆత్మహత్యలు ఎలా చేసుకోవాలో అతి ఉదారంగా చూపించగలిగిన తెలంగాణా జిన్నా శ్రీ కచరా గారి మేనల్లుడు తహరాగారికి, సినీ నిర్మాతలని ఒక కోటి రూపాయలు ఇవ్వందే నీ సినిమాని ప్రదర్సిన్చ నివ్వం అనే ఉదారవాది కవితమ్మకి, తన స్వంత సోత్తులాగ ఎక్కడ పడితే అక్కడ తెలంగాణా శ్రేయస్సు కోసం జెండాలు పాతి, ఫోటోలు తీయించుకొనే విమలక్క కి, నర్సింగ్ కోర్స్ చదువుతున్న కూతుళ్ళ లాంటి ఆడ పిల్లలను వ్యభిచారం చేయించబోయి, పట్టుబడి ఓవర్ హెడ్ టాంక్ లో దాక్కున్న ఎమ్మెల్యే గారికి, నల్ల కోట్లు వేసుకొని దానికి తగ్గట్లుగా నల్ల బుద్ధులు మరియూ ప్రవర్తన కలిగిన తెలంగాణా న్యాయవాదులు అనబడే అన్యాయవాదులకీ, విధులు ఎగ్గొట్టడం ఎలా అనే విషయం మీద పీహెచ్ డీ సాధించిన కొదందరాముడ్కి మరియూ వారి సహా అధ్యాపకులు అయిన ఆంధ్ర విశ్వ విద్యాలయం అధ్యాపకులు ప్రొ. శామ్యూల్ గారికి మాత్రమె మానవ హక్కులు ఉంటాయి మరియు కాపాడబడతాయి. అంతే కానీ మిగిలిన వారు అసలు మన మానవ హక్కుల (హరణ) పరిరక్షణ సమితి దృష్టిలో మానవులూ కారు.వారికి ఏ విధమైన హక్కులూ ఉండవు.

Thursday 19 May 2011

R. Ravindranath: ప్రత్యెక రాష్ట్రం ఎవరికి కావాలి?

R. Ravindranath: ప్రత్యెక రాష్ట్రం ఎవరికి కావాలి?: " రాజకీయ నిరుద్యోగులకు మరియు పైరవికారులకు వారితో పాటు విధులు ఎగ్గొట్టి కాలక్షేపం చేయాలనుకోనేవారు , 40 సంవత్సరాలు దాటినా చదువు పేర..."

Tuesday 10 May 2011

ప్రత్యెక రాష్ట్రం ఎవరికి కావాలి?

 రాజకీయ నిరుద్యోగులకు మరియు పైరవికారులకు వారితో పాటు విధులు ఎగ్గొట్టి కాలక్షేపం చేయాలనుకోనేవారు, 40 సంవత్సరాలు దాటినా చదువు పేరుతొ ప్రభుత్వాన్ని అడ్డంగా దోచుకొంటూ  పందికోక్కులవలె  ప్రజల  సొమ్ము  స్కాలర్షిప్  రూపంలో  అప్పనంగా  మేస్తూ ఏ  విధమైన పనిపాటాలేక యూనివర్సిటీల్లోని  విద్యార్ధి నాయకులు ఈ ఉద్యమానికి ఊపిరి. వీరికి కొంతమంది ప్రొఫెసర్లు (వీరు ఏ రోజూ పాఠం చెప్పరు. ఎవరికి సక్రమంగా పీ హెచ్ డీ చేయించలేరు)వంతపాట  పాడుతున్నారు.  ఎంతోమంది విద్యార్థులు తమ  చదువులు పూర్తవగానే లేదా తాము   చేరిన కోర్స్ పూర్తీ  అవగానే ఉద్యోగం కోసం లేదా తమ తమ వ్యాపారాల కోసం వెళ్ళిపోతారు. కానీ ఈ వయోవృద్ధ విద్యార్థులు యునివర్సిటీలని మర్రి చెట్టు మీది గబ్బిలాల మాదిరి వదలకుండా అక్కడే ఉండి అమాయకులని రెచ్చగొట్టి వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించే విధమైన ప్రకటనలు గుప్పిస్తూ ఉంటారు. మన తెలంగాణా నాయకులు ఎవరైతే ప్రత్యెక రాష్ట్రం కావాలని  కోరుతున్నారో  ఒక్కసారి  అవలోకిస్తే   రాజకీయ  నిరుద్యోగులు,  ప్రతిపక్ష నేతలు, ఒక  వేళ  అధికార  పార్టీలో ఉన్నా ఎమ్మెల్యేలు కాలేక పోయినవాళ్ళు, ఏమ్మేల్యేలైనప్పటికి మంత్రి పదవులు దక్కనివాళ్ళు, ఒక వేళ మంత్రి పదవి దక్కినా తమ స్థాయికి  తగదని  అలిగినవాళ్ళు  వీళ్ళందరి  ప్రోద్బలంతో  ప్రజలను  రెచ్చగొట్టిన వాళ్లు, ఒక వేళ ప్రత్యెక రాష్ట్రాన్ని  సమర్ధించకపోతే  ఎక్కడ  తెలంగాణా  వచ్చాక  తమని  వెనక్కు  తోసేస్తారనే  భయంతోనూ ఉద్యమాన్ని నడుపుతున్నారు. వీళ్ళకి తోడు ఏ రోజూ వీళ్ళకు స్వతంగా పాట తప్పులులేకుండా రాయలేని కవులు, గాయకులు మరియూ వాచాదోషాలతో తప్ప పాడలేని గాయక, గాయకీమణులు వారితో పాటుగా అరుపులు, పెడ బొబ్బలుతో కోతిగంతులు వేయందే పాడలేని గాయక శిఖామణులు, తమ స్వార్థంకోసం ఎవరు బలి అయినా ఫర్వాలేదు కానీ తమని నమ్ముకొన్న, తమకు ఆర్థికంగా సహాయపడే మావోఇస్టులకు కాలిలో ముల్లు దిగితే చాలు గోల గోల చేసే  పౌర  హక్కుల  (హరణ) సంస్థల వాళ్లు తప్పితే ఇంకెవరి మద్దతూ లేదు.

Thursday 21 April 2011

Demand for the development SA

The total populationof 10 districts of Telangana as per census 2011 is 3,09,87,271 which is just 35.06% of total population of Andhra Pradesh.The percentage of Telangana is just merely 35.06% after deducting 5.0 million SA population residing in Telangana. There was no existence of Telangana state at any time. There was Hyderabad state only. Telangana was just a part of Hyderabad state. The leaders are always boasting that Telangana pride etc. The reality is that Nizam treated the people as his slaves and bonded labour to his jagirs. After attaining freedom from the clutches of your good old Nijam, the Assembly of Hyderabad has passed a resolution to merge the state of Hyderabad with Vishala Andhra and Hyderabad is made state capital. Whatever buildings constructed during Nizam period were used for his sexual enjoyment. The leaders of Telangana need not say proudly that the Nizam a great king etc. After Nizam flee to Australia, the buildings were remained orphanly and the leaders of the then Hyderabad state asked Vishala Andhra leaders to come and develop the barbarian society of Telangana treating Hyderabad as state capital to teach the culture to its people of Hyderabad. Nizam made Urdu as compulsory subject. The crooked current leaders and psuedo intelligentsia of Telagana are shredding crocodile tears about the language of Urdu which is now a dead language. The language is not used anywhere in Andhra Pradesh except in old city Hyderabad and one or two districts of Telangana. The language Urdu is just spoken in Lucknow of Uttar Pradesh and it has presence in Pakistan. Can I say those who argue for Urdu should be sent to Pakistan? The agitators always iterate that 600 people sacrificed lives etc. Is it a cricket score to say 600 martyrs etc. Those who committed suicide in the agitation are cowards. The cowards do not have any right to live on the earth. The separatists argue that the rivers Krishna and Godavari are flowing through Telangana and no dam was constructed. The water flows downwards. If a dam is constructed in Telangana area, nearly 4 districts will be drowned due to backwaters of those rivers. Moreover, the cost of production of electricity would be more than the current selling price. The water should be lifted upto 1300' which is a costly affair and the viability of the project goes into minus. Next, the jobs of Seema Andhra people are robbed by the Telangana as there is only 35.06% and availed 42% of jobs. It means that the Telangana leaders and its people with the connivance of rascal employee unions in Telangana looted the opportunities of SA. So, the Government must fill the jobs lying vacant in Telangana including backlog vacancies with SA people. First, rectify the anamolies in government jobs recruitment. Secondly, develop our cities Kadapa, Vizag, Vijayawada, Tirupati on par with Hyderabad. Thirdly, agitate with SA people to get national status of Polavaram project. Lastly, develop the districts Srikakulam, Vizianagaram, Anantapur, Kurnool, Prakasam on par with Karim Nagar, Khammam and Warangal. If these demands are fulfilled with the revenue from Hyderabad and Telangana area as they robbed the SA revenues as rodents for the last 5 decades, then the stae could be divided or the state Telangana goes into Bay of Bengal does not matter.

Monday 21 March 2011

R. Ravindranath: TRS Merges in Congrss

R. Ravindranath: TRS Merges in Congrss: "Mr. KCR's interview with MSMOs is shown in the Channels. He said he was in tocuh with Pranab Miukherjee and Mr.Mukherjee hinted him tha..."

TRS Merges in Congrss

Mr. KCR's interview with MSMOs is shown in the Channels. He said he was in tocuh with Pranab Miukherjee and Mr.Mukherjee hinted him that the separate state will be formed after merging his party in Congress. The state capital Hyderabad would be a joint capital for 10 years to Seemandhra and Telagana he informed. Here, there is a doubt that whether Mr. Mukherjee contacted MR.KCR because Mr. KCR is a habitual liar saying numerous lies and is famous for imposing deadlines regarding separate state. He always tries to raise the issues like this whenever he is in trouble. It's not new to the people of Telangana and others. Mr. Harish said in a statment that the party will not accept the merger of TRS into congrress. We can not presume the developments in politics. Mr. KCR may be ready but the party memebers and representatives of legislative houses may not agree for the merger.

Anyhow, it seemed that KCR might have announced this statement for his political survival to come out from the cross voting issu.

Wednesday 16 March 2011

How old is the Telangana Agitation?

The agitation is just a decade old. The Hyderabad state was merged with Vishalandhra in 1956 with a resolution passed with two third majority of Hyderabad Assembly. The leaders of Hyderabad state asked the Vishalandhra people to develop Hyderabad as capital to the newly faormed state Andhra Pradesh. Hence, Hyderabad was made the capital of the state. Dr. chenna Reddy a political  unemployee joined the agitation, which was started by Sridhar Reddy in the year 1969 as he was denied the ministerial berth. It went on upto 1971. After becoming the minister Dr. Chenna Reddy abruptly called off the agitation. Then the Telangana people did not say anything and they were silent till the Telangana Gandhi KCR started the agitation in 2000. He started this agitation for ministerial berth in CBN's government, which is denied to him. Today's followers of Telangana agitation are nothing but followers of KCR. In the initial days, Mr. KCR attracted the pople with his comic personality and rustic accent. The myths of Telangana people started fading out as Mr.KCR failed to force the then BJP Govt. UPA Govt.to get separate state. The people felt that an agitation is started by anybody and are contnuing since then. Meanwhile, all the political parties started singing separate Telangana and most of the leaders do not want to participate in the agitation. They are a feared lot, if they do not participate in the agitation, they may not win in the next 2014 elections. After seeing all this, various other organisations, which are politically affiliated also joined the club. Actually, as a social scientist, I personally feel that a common man does not want either Telangana or United Andhra except a full meal a day.
There may be some dissatisfaction among Telangana people. Who was responsible for that? The leaders of Telangana are responsible. There were Telangana ministers in the Assembly both in Cong and TDP regimes. They did not address any problem when the leaders from Telangana enjoying the ministerial berths. Why? It means they were sold out or corrupted or they felt that the separate statehood is necessary. The voice of Telangana became dumb till KCR showed a ray of hope for the separate state. It is half truth that the separate state issue was always there etc. If they have the demand/aspiration of separate state, why not during Nizam's rule? At that time, the Telangana people just wanted to be freed from the clutches of Nizam. Now the agitators want separate state and after that a separate nation like Khalistan demand by Punjab in 1980s. Is it not?

Thursday 10 March 2011

The Arguement against Telangana

It is mentioned that Political Domination and Abuse of Power are the reasons. Please explain me, whether the MLAs and MPs are from either Telangana or anywhere from India or another planet.

Mal-distribution of State Income and Funds is another reason it is pleaded. If you take statistics of Andhra Pradesh, more funds are allocated to Telangana than Coastal and Rayalseema areas.

Exploitation of Educational and Employment Opportunities: Most of the educational institutions are situated in and asround the city Hyderabad. For your information, there are no government insitutions in Coastal area. Ranga Raya Medical College (Kakinada), VT College (Rajahmundry), DNR colleges and institutions (Bhimavaram), YN college (Narsapur), CRR College (Eluru), ANR College (Gudivada), Hindu Colleges (Machilipatnam and Guntur), AJ College (Guntur) and Siddhartha Institutions (Vijayawada) are a few examples for private institutions. Even in Hyderabad, maximum students from coastal and rayalseema are studying in private institutions. If we come to govt. institutions, there are 40 central government institutions in the city. Is it necessary to continue those institutions in the city. It would be bifucated as you people wish to be separated only 42% of institutions should be there in Hyderabad and have to be relocated to other areas of coastal and rayalaseema.

Exploitation of Water Resources and Schemes: The coastal districts are in the downstream. The rivers flowing Telangana are in high level of sea. Hence, the water flows down side. During rainy season, the coastal districts suffer with heavy floods. If you construct dams as you wish, the coastal districts will be wiped out due to back waters of sea water. If you do not let the rivers in sea, the backwaters play havoc in the region.

Exploitation of Industries and Mineral Resources: The governemtnt of Andhra Pradesh has given equal oopportunities during 1970s to develop the industries all over the state. Hence most of the industries are situated in and around the city. The entrepreneurs from Guntur, Krishna, Vizag, Godavari and Rayalaseema grabbed the opportunity, where our Telangana brothers lagged behind in that matter.

Exploitation of Land in and around Hyderabad: Nobody donated the land to Seemandhra people. They purchased the land and started constructing the buildings etc. The local people have been benefitted at the time of selling at a premium rate. Afterwards, the rates of land sky rocketed which is not the fault of buyers. The people might have kept the land with them and they would have benefitted whenever the rates are hiked.

 Branding Telangana supporters and Protesters as Maoists or Naxalites. It is wrong notion that all Telangana people are Maoists  or Naxalites etc. If you take the Naxalites you count a number of activists are from both coastl and Telangana. Mr. RK, Kondapalli seeta Ramaiah and many others are from coastal area. The TRS leader said that he is will ing to work with Naxalites and extremists. Moreover KCR announced that his nephew Harish rao and other TRS people are actively engagd in Naxalite activities.

Hyderabad as a Capital City for Telangana Only: Way back to the history, there was Hyderabad state but not Telangana. Hence, Telangana is just a part of Hyderabad state. So, nobody has the right to say the city is ours only.

Smaller States are good for Development: It is a myth. If  we observe Chhattishgarh, financially it is bankrupt and the state Jharkhand politicall bankrupt. The Chhattisgarh government has to take funds from Central Government to pay salaries to its staff. There were five governments changes in Jharkhand within a span of ten years. If yousee the position Uttarachal is also not satisfactory.

Satire on the incidents of million march in Hyderabad

I am expressing my anger in the following stanza against the incidents taken place in million march
We hate our beloved
We always live in myth
We beat our leaders with love and affection and feel as heros (because beating others is our birth right not Telangana)
We tame others
We break the things which we dislike even who tried to uplift our fellow brothers
We ...believe the butcher-men
We boast a one hundred thousand peoples' rally as million march
I love my Telangana!! Jai KCR, Jai Kodanda Ram Reddy,
Manda Krishna Madiga Down Down.