కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా మీద టీఆరెస్, దాని బాకా అయిన నమస్తే తెలంగాణా పత్రిక ఎడిటర్, ఘంటా చక్రపాణి, కోదండం మొదలైన వారు దాడి చేయడానకి కారణం రాష్ట్రంలో కాపుల శాతం మిగిలిన అన్ని కులాల కన్నా అధికం. కాపులు కనుక ఐకమత్యంగా ఉంటే కనుక మన టీఆరెస్ మరియూ వారి సీటు వెనకాల మూతలు మోసే అల్లం, కోదండం, ఘంటా చక్రపాణిల ఆటలు సాగవు. ఇక పవన్ కళ్యాణ్ కాపు కులస్తుడు. తెలంగాణా కాంగ్రెస్ లో కాస్త పేరున్న నాయకులు వాళ్ల...
ు ఎటువంటి వారైనా కాపులే లేదా ముదిరాజ్ కులస్తులు. ఉదాహరణకి కే కేశవరావు, ధర్మపురి శ్రీనివాస్, వీ. హనుమంత రావు, పొన్నాడ లక్ష్మయ్య. ఇంక కోస్తా జిల్లాలలో కృష్ణ, గుంటూరు తప్ప మిగిలిన జిల్లాలలో కాపుల ప్రాబల్యం ఎక్కువ. ఇంక తెలంగాణా లో వెలమలు తక్కువ. రెడ్లు ఎక్కువ. ఈ అల్లం నారాయణ(పెరికే కులస్తుడు), ఘంటా చక్రపాణి(పంబల కులస్తుడు), కేసీఆర్ (వెలమ), కోదండ రాం (రెడ్డి పేరుని మాత్రమె త్యాగం చేసిన మహానుభావుడు), aనాగం (రెడ్డి). వీళ్ళందరికీ కాపులు ఏకమైతే తమ ఆధిపత్యాన్ని కోల్పోతామనే భయం. అందుకే వారిని సంఘటితం కాకుండా వీళ్లు చాలా పాటు పడుతున్నారు. ఒక వేళ కాపులు, బలిజ, ముదిరాజ్, ఇంటి, ఒంటరి, తూర్పు కాపు అనే ఈ కులస్తులు ఒక్కటైతే తమ బతుకు బస్ స్టాండ్ అని తెలుసు. అందుచేత పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలని బాన్ చేయిస్తే లేదా అడ్డుకోగాలిగితే కాపులమీద విజయం సాధించినట్లే నని వీరి భ్రమ. ఈ విధమైన కుట్రలు మన వెలమ దొరగారికి, నాగం గారికి కొత్తవి కాదు కదా. వీళ్లకి వంత పాడడానికి అల్లం లాంటి తబలా వాయిద్యగాల్లు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. అందుచేత ప్రియమైన కాపు కులస్తులారా వీరి కుట్రల్ని తిప్పికొట్టండి.


‘అటు దూకితే నీళ్లు, ఇటు దూకుతే కాళ్లు విరుగుతాయ్. మరి ఇదేం ఉద్యమ స్వరూపమో ఆయనకే తెలియాలె. ఇళ్ల దగ్గరే భార్యాపిల్లలతో ఒక రౌండ్కొట్టి వస్తే మార్చ్ ఫాస్ట్ అయిపోతది. అయినా ట్యాంక్బండ్ దగ్గర ఎందుకు? ల్యాంక్హిల్స్, రామోజీ భూములపెై ఎందుకు మార్చ్ ఫాస్ట్ పెట్టడం లేదు? ఈ మార్చ్ ఫాస్ట్ అవకాశవాద ఎత్తుగడ. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయ’న్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న అగ్రకులాల నాయకత్వంపెైనా ఆయన నిప్పులు చెరిగారు. అయితే అదే సమయంలో బడుగు బలహీనవర్గాల ఉద్యమానికి ప్రజలు ఎందుకు సహకరించడంలేదో ఓసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని బడుగు నేతలకు చురకలు అంటించారు. సైద్ధాంతిక లోపాలు చక్కదిద్దుకుంటేనే ఇవి సమసిపోయతాయన్నారు. కాగా చాలాకాలం నుంచి కేసీఆర్పెై విమర్శలకు దూరంగా ఉన్న గద్దర్, మళ్లీ చాలాకాలం తర్వాత ఆయనపెై విమర్శలు ఎక్కుపెట్టడం చర్చనీయాంశమయిం ది. గద్దర్ నాయకత్వంలో తెలంగాణ సాధించేందుకు బడుగు బలహీన వర్గాల ఉద్యమ సంఘాలు, జాక్లు కలసి రావాలన్న వాదన మళ్లీ తెరపెైకొచ్చింది. 



